గొల్లపూడి నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
విజయవాడ: కార్పోరేట్ కాలేజీల విద్యార్థుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. తాజాగా మరో విద్యార్థి ఏకంగా కాలేజీ హాస్టల్లోనే ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Nov 2019 5:39 PM IST
రెవెన్యూ శాఖను ఏం చేసేందుకు చూస్తున్నారు: తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె 39వ రోజుకు చేరుకుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం మంచిది...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Nov 2019 5:18 PM IST
అయోధ్యలో నేడు తొలి వేడుక.. లక్షల్లో చేరుకున్న భక్తులు
కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షల్లో అయోధ్యకు భక్తులు క్యూ కట్టారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అతి పెద్ద వేడుక కార్తీకపౌర్ణమి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Nov 2019 5:10 PM IST
గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ని కలిసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
అమరావతి: గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిశారు.ఇసుక కొరత, రైతుల సమస్యలని, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Nov 2019 4:59 PM IST
గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న ఆకాశ్ పూరి 'రొమాంటిక్'
ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తోన్న చిత్రం 'రొమాంటిక్'. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Nov 2019 4:50 PM IST
పరశురామ్ నెక్ట్స్ మూవీ - ఇంట్రస్టింగ్ అప్ డేట్
గీత గోవిందం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు పరశురామ్. ఈ సినిమా సంచలనం సృష్టించడంతో పరశురామ్తో సినిమా చేసేందుకు చాలా మంది...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Nov 2019 4:37 PM IST
కమిటీ వేస్తాం.. ప్రభుత్వం తమ అభిప్రాయం చెప్పాలి: హైకోర్టు
ముఖ్యాంశాలు సమస్యల పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ జడ్జిలతో కమిటీ ప్రభుత్వ అభిప్రాయాన్ని అడిగి చెప్పాలని ఏజీకి హైకోర్టు ఆదేశంహైదరాబాద్:...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Nov 2019 4:35 PM IST
సాంబార్ సరస్సులో వేలాది విదేశీ పక్షులు మృతి
జైపూర్ : రాజస్థాన్లోని సాంబార్ సరస్సులో వేలాది విదేశీ పక్షులు మృత్యువాత పడ్డాయి. సుమారు వెయ్యికి పైగా పక్షులు మృతి చెందాయి. అధికారులు వెయ్యి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Nov 2019 4:23 PM IST
వైయస్సార్ రైతు భరోసాపై సీఎం సమీక్ష
అమరావతి: వైయస్సార్ రైతు భరోసాపై సీఎం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి సీఎం కార్యాలయంలో చేపట్టిన సమీక్షా సమావేశంలో ఆయన నేతలకు కీలక సూచనలు చేశారు. దీనిలో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Nov 2019 3:46 PM IST
ఆ కేసులపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు.!
విజయవాడ: గవర్నర్ బిశ్వభూషన్ హరించందన్ను టీడీపీ నేతలు కలిశారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని గవర్నర్కు టీడీపీ నేతలు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Nov 2019 3:45 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
బికనేర్: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బికనేర్ నేషనల్ హైవేపై వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. మంగళవారం ఉదయం...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Nov 2019 3:12 PM IST












