రాణి

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    రాణి

    భారత్ లో 206 కరోనా కేసులు..శ్రీలంకలో 4 రోజులు కర్ఫ్యూ
    భారత్ లో 206 కరోనా కేసులు..శ్రీలంకలో 4 రోజులు కర్ఫ్యూ

    భారతదేశంలో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం ఉదయానికి 195 కేసులు నమోదవ్వగా..మధ్యాహ్నానికి కరోనా కేసుల సంఖ్య 204 కు పెరిగింది....

    By రాణి  Published on 20 March 2020 3:53 PM IST


    దేశ చరిత్రలోనే ఇలా ఉరితీయడం తొలిసారి..
    దేశ చరిత్రలోనే ఇలా ఉరితీయడం తొలిసారి..

    నిర్భయ. ఆ పదం వింటేనే 8 ఏళ్ల క్రితం నిర్భయ పై జరిగిన అత్యాచార ఘటన గుర్తొస్తుంది ఎవరికైనా. నిర్భయపై అతిక్రూరంగా సామూహిక అత్యాచారం జరగడంతో యావత్ దేశం...

    By రాణి  Published on 20 March 2020 3:09 PM IST


    నెలరోజుల్లో భూమి అంతమవ్వనుందా ? నాసా ఏం చెప్తోంది ?
    నెలరోజుల్లో భూమి అంతమవ్వనుందా ? నాసా ఏం చెప్తోంది ?

    సరిగ్గా నెలరోజుల్లో అంటే ఏప్రిల్ 19,2020 కి భూ గ్రహం అంతమవ్వనుందంటూ ఇంటర్నెట్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం కూడా ఉంది. ఓ భారీ గ్రహ శకలం...

    By రాణి  Published on 20 March 2020 1:19 PM IST


    భద్రం..బీ కేర్ ఫుల్ బ్రదరూ..!
    భద్రం..బీ కేర్ ఫుల్ బ్రదరూ..!

    భద్రం..బీ కేర్ ఫుల్ బ్రదరూ..! అప్పుడెప్పుడో మనీ సినిమాలో కోటా శ్రీనివాసరావు పాడిన పాట అనుకోకండి. ఇది మీ శ్రేయస్సు కోసం చెప్తున్నామండి. కరోనా వైరస్...

    By రాణి  Published on 20 March 2020 12:30 PM IST


    పెరగనున్న నిత్యావసర ధరలు
    పెరగనున్న నిత్యావసర ధరలు

    ముఖ్యాంశాలు కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచ ఆర్థికమాంద్యాన్ని దెబ్బతీసిన కరోనా గిట్టుబాటు ధరలు వస్తుండటంతో రైతన్నల హర్షంప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న కరోనా...

    By రాణి  Published on 20 March 2020 11:39 AM IST


    ఆన్ స్ర్కీన్..శ్రీదేవి కూతురి పెళ్లి..
    ఆన్ స్ర్కీన్..శ్రీదేవి కూతురి పెళ్లి..

    అలనాటి అందాల తార శ్రీదేవి ఆన్ స్ర్కీన్ కూతురి పెళ్లి దుబాయ్ లోని అబుదాబీలో అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా కారణంగా అతిథులు తక్కువ సంఖ్యలో...

    By రాణి  Published on 19 March 2020 7:05 PM IST


    ఏపీ ఎస్ఈసీ పేరుతో లేఖ విడుదల..ఈసీకి భద్రత పెంచిన పోలీసులు
    ఏపీ ఎస్ఈసీ పేరుతో లేఖ విడుదల..ఈసీకి భద్రత పెంచిన పోలీసులు

    ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో విడుదల ఓ లేఖ చర్చనీయాంశంగా మారింది. వివిధ సామాజిక ప్రసార మాధ్యమాల్లో ఈ ఐదు పేజీల...

    By రాణి  Published on 19 March 2020 6:47 PM IST


    ఫేక్ వార్తలను నియంత్రించే దిశగా వాట్సాప్ చర్యలు..
    ఫేక్ వార్తలను నియంత్రించే దిశగా వాట్సాప్ చర్యలు..

    సోషల్ మీడియా అంటే..అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది వాట్సాప్. ఆ తర్వాతే ఫేస్ బుక్, ట్విట్టర్ వగైరా..వగైరా. రెండు నెలల నుంచి కరోనా వైరస్...

    By రాణి  Published on 19 March 2020 6:13 PM IST


    నిర్భయ దోషుల న్యాయవాది సరికొత్త ప్రతిపాదన
    నిర్భయ దోషుల న్యాయవాది సరికొత్త ప్రతిపాదన

    మరికొద్ది గంటల్లో నిర్భయ దోషులు నలుగు ఉరికంభం ఎక్కనున్నారు. వీరంతా కలిసి ఉరి పై స్టే ఇవ్వాలని కోరుతూ ఢిల్లి పటియాలా కోర్టులో వేసిన పిటిషన్ ను కూడా...

    By రాణి  Published on 19 March 2020 5:16 PM IST


    టిటిడి సంచలన నిర్ణయం
    టిటిడి సంచలన నిర్ణయం

    తిరుమల ఏడుకొండలపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు....

    By రాణి  Published on 19 March 2020 4:31 PM IST


    నిర్భయ దోషులకు రేపే ఉరి ?
    నిర్భయ దోషులకు రేపే ఉరి ?

    ముఖ్యాంశాలు కోర్టు ఎదుట అక్షయ్ భార్య గగ్గోలు ఆనందం వ్యక్తం చేసిన నిర్భయ తల్లిదండ్రులునిర్భయ పై సామూహిక అత్యాచారం చేసి, ఆమె మరణానికి కారణమైన నలుగురు...

    By రాణి  Published on 19 March 2020 4:13 PM IST


    కరోనా ఎఫెక్ట్ : పరీక్షలు వాయిదా
    కరోనా ఎఫెక్ట్ : పరీక్షలు వాయిదా

    దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. మాస్క్ లు ధరించినా..శానిటైజర్లు పూసుకున్నా ఈ వైరస్ సోకకుండా ఉంటుందన్న గ్యారెంటీ లేదు. శానిటైజర్లు...

    By రాణి  Published on 19 March 2020 3:32 PM IST


    Share it