రాణి

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    రాణి

    మంత్రులు, అధికారులతో కేసీఆర్ అత్యవసర భేటీ
    మంత్రులు, అధికారులతో కేసీఆర్ అత్యవసర భేటీ

    దేశ వ్యాప్తంగా కరోనా కోరలు ప్రజలను కాటేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం కరోనా సోకకుండా ఉండేందుకు ఇప్పటికే పలు సూచనలు...

    By రాణి  Published on 19 March 2020 3:02 PM IST


    డబ్బుకోసం కాదు..ప్రపంచ శ్రేయస్సు కోసం..
    డబ్బుకోసం కాదు..ప్రపంచ శ్రేయస్సు కోసం..

    ఎక్కడైనా సరే..పక్కవాడు ఎదుగుతున్నాడంటే చూసి ఓర్వలేవు చాలా మంది కళ్లు. ఆ కుళ్లుతోనే తమ అభివృద్ధిని మరిచిపోయి ఎదుటివారిపై ఏడుస్తుంటారు. అంతెందుకు మన...

    By రాణి  Published on 19 March 2020 1:02 PM IST


    భారత్ లో 172 కరోనా కేసులు..
    భారత్ లో 172 కరోనా కేసులు..

    భూ మండలంపై ఉన్నవారందరినీ భయభ్రాంతులకు గురి చేసి..ఆర్థిక మాంద్యంపై దెబ్బకొట్టి..85 కోట్ల మంది విద్యార్థులు విద్యా సంస్థలకు దూరమవ్వడానికి కారణమైంది...

    By రాణి  Published on 19 March 2020 11:37 AM IST


    గాలి, ప్లాస్టిక్ ద్వారా కూడా కరోనా..
    గాలి, ప్లాస్టిక్ ద్వారా కూడా కరోనా..

    యావత్ ప్రపంచ మానవాళి మనుగడపై పగపట్టి మరి..వేలాది మందిని తన మృత్యు ఒడిలోకి చేర్చుకున్న కరోనా వైరస్ (కోవిడ్ 19) గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు...

    By రాణి  Published on 19 March 2020 11:04 AM IST


    బెయిల్ పై విడుదలైన రేవంత్ రెడ్డి
    బెయిల్ పై విడుదలైన రేవంత్ రెడ్డి

    మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం బెయిల్ పై చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న రేవంత్...

    By రాణి  Published on 18 March 2020 7:08 PM IST


    సెలబ్రిటీస్ సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్
    సెలబ్రిటీస్ సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్

    ''సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్'' ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలకు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు మొదలుపెట్టిన ప్రయత్నం ఇది. అందులో భాగంగానే బాలీవుడ్ కథానాయికలు...

    By రాణి  Published on 18 March 2020 6:41 PM IST


    కౌలాలంపూర్ నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు..
    కౌలాలంపూర్ నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు..

    కరోనా ప్రభావంతో మలేసియాలోని ఎయిర్ పోర్టులను మూసివేశారు. వాటిలోనే కౌలాలంపూర్ విమానాశ్రయం కూడా ఒకటి. అక్కడున్న 150 మంది తెలుగు విద్యార్థులు..కరోనా...

    By రాణి  Published on 18 March 2020 6:13 PM IST


    బిగ్ బ్రేకింగ్ : రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలు బంద్
    బిగ్ బ్రేకింగ్ : రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలు బంద్

    యావత్ దేశంలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా పెరుగుతున్న సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రేపటి...

    By రాణి  Published on 18 March 2020 5:36 PM IST


    ట్విట్టర్ లో కరోనా పొలిటికల్ వార్
    ట్విట్టర్ లో కరోనా పొలిటికల్ వార్

    ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ ఆరు వారాలకు వాయిదా వేస్తున్నట్లు రెండ్రోజుల క్రితం ప్రకటించింది. అప్పటి నుంచి వైసీపీ నేతలు ఈ విషయంపై తీవ్ర దుమారం...

    By రాణి  Published on 18 March 2020 5:12 PM IST


    విజయదేవరకొండ ఫస్ట్.. ఎన్టీఆర్ లాస్ట్
    విజయదేవరకొండ ఫస్ట్.. ఎన్టీఆర్ లాస్ట్

    ఎప్పటి లాగానే 2019 ఏడాదికి కూడా హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాను విడుదల చేసింది. ఆన్ లైన్ లో నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ ఆధారంగా ఈ...

    By రాణి  Published on 18 March 2020 3:30 PM IST


    చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత
    చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

    భారత్ కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా ఈ వైరస్ బాధితుల సంఖ్య 150కి చేరువలో ఉండగా..ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 7200 మందికి పైగా...

    By రాణి  Published on 18 March 2020 2:37 PM IST


    కరోనా వచ్చి ఒకడేడుస్తుంటే చలోనా అని ఒకడు ఆనందపడుతున్నాడు
    కరోనా వచ్చి ఒకడేడుస్తుంటే 'చలోనా' అని ఒకడు ఆనందపడుతున్నాడు

    వెనకటికి ఒకాయన ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే సిగరెట్ కాల్చుకోవడానికి బోలెడంత నిప్పు దొరికిందని సంబరపడిపోయాడట. ఇదిగో కొందరికి కరోనా వ్యాధి ప్రపంచాన్ని...

    By రాణి  Published on 18 March 2020 2:09 PM IST


    Share it