దేశవ్యాప్తంగా 294..తెలంగాణలో 21 కరోనా కేసులు
సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ..మంత్రుల దగ్గర్నుంచీ..దేశాల అధ్యక్షులు, ప్రధానుల వరకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తుందీ కంటికి కనిపించని శత్రువు కరోనా...
By రాణి Published on 21 March 2020 3:41 PM IST
ఉచితంగా 2 కోట్ల లైఫ్ బాయ్ సబ్బుల పంపిణీ
కరోనాను అడ్డుకునేందుకు యావత్ దేశం సంసిద్ధమవుతున్న తరుణంలో నిత్యావసర వస్తువులను తయారు చేసే కంపెనీలు కూడా భాగస్వామ్యమవుతున్నాయి. విపత్కర సమయంలో తమ...
By రాణి Published on 21 March 2020 2:34 PM IST
నో షేరింగ్ ఇన్ ఉబర్, ఓలా క్యాబ్స్
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో ఉబర్, ఓలా క్యాబ్స్ సర్వీస్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో భాగంగా ఓ కీలక నిర్ణయాన్ని...
By రాణి Published on 21 March 2020 12:50 PM IST
ఏపీలో పెట్రోల్ బంక్ లు మూసివేత
కరోనా ఉధృతి దృష్ట్యా ప్రధాని నరేంద్రమోదీ మార్చి 22, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ జనతా కర్ఫ్యూ పాటించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి...
By రాణి Published on 21 March 2020 12:23 PM IST
ఉచితంగా శ్రీవారి లడ్డూలు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఏ స్థాయిలో విస్తరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిప్రభావంతో భారత్ లోని అన్ని ప్రధాన ఆలయాలను మూసివేశారు. తెలుగు...
By రాణి Published on 21 March 2020 11:54 AM IST
ఇటలీలో చేయిదాటిపోయిన పరిస్థితి
ముఖ్యాంశాలు శుక్రవారం ఒక్కరోజే 627 కరోనా మరణాలు కొత్తగా 6000 మందికి కరోనా నిర్థారణ మూడ్రోజుల్లో 1500 దాటిన మృతుల సంఖ్యప్రకృతి ప్రకోపానికి మారుపేరుగా,...
By రాణి Published on 21 March 2020 11:32 AM IST
ఆ కరోనా మనల్ని ఏం చేస్తుందనుకోకండి..ప్రాణాలు పోతాయ్
ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తున్న కరోనాను ఇప్పుడు కట్టడి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే..రాబోయే రోజుల్లో లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే...
By రాణి Published on 20 March 2020 7:09 PM IST
రాజ్ భవన్ లోనూ జనతా కర్ఫ్యూ : గవర్నర్
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ జనతా కర్ఫ్యూ...
By రాణి Published on 20 March 2020 6:49 PM IST
బాలీవుడ్ సింగర్ కు కరోనా..సెల్ఫ్ క్వారంటైన్ లో మాజీ ముఖ్యమంత్రి
యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడు బాలీవుడ్ కు సోకింది. బాలీవుడ్ సింగ్ కనికా కపూర్ కు...
By రాణి Published on 20 March 2020 6:33 PM IST
ధరలు పెంచితే కఠిన చర్యలు : వ్యాపారులకు జగన్ హెచ్చరిక
కరోనా వైరస్ నేపథ్యంలో తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాలు కూడా దాదాపు అన్ని సంస్థలను మూసివేశాయి అక్కడక్కడా నిత్యావసరాల దుకాణాలు తప్ప. తాజాగా సీఎం...
By రాణి Published on 20 March 2020 6:09 PM IST
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్
రెండు వారాలుగా భారీ నష్టాలను చవిచూస్తోన్న స్టాక్ మార్కెట్లకు కాస్త ఊరట లభించింది. శుక్రవారం సాయంత్రం భారీ లాభాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. దీంతో...
By రాణి Published on 20 March 2020 5:14 PM IST
నువ్వు అలా ఎలా వస్తావ్ అంటూ రష్మీపై ఫైర్ అయిన నెటిజన్లు
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో ఓ స్టోర్ ను ప్రారంభించేందుకు బుల్లితెర యాంకర్, నటి రష్మీ గౌతర్ శుక్రవారం వచ్చారు....
By రాణి Published on 20 March 2020 4:31 PM IST