రాణి

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    రాణి

    పొలంలో వెండి నాణేలు..విషయం బయటికి రావడంతో..
    పొలంలో వెండి నాణేలు..విషయం బయటికి రావడంతో..

    అదృష్టం వెండి నాణేల రూపంలో వస్తే..దురదృష్టం పోలీసుల రూపంలో ప్రత్యక్షమై వాటన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నెలో...

    By రాణి  Published on 2 April 2020 3:20 PM IST


    అలాంటి వారు సమాజానికే భారం : కేటీఆర్
    అలాంటి వారు సమాజానికే భారం : కేటీఆర్

    సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ వైద్యులపై దాడి చేసిన ఘటనపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. అలాగే నిజామాబాద్ లో కూడా వైద్య...

    By రాణి  Published on 2 April 2020 2:57 PM IST


    కమనీయం..కడు రమణీయం..రాములోరి కల్యాణం
    కమనీయం..కడు రమణీయం..రాములోరి కల్యాణం

    ముఖ్యాంశాలు నిరాడంబరంగా భద్రాద్రి రామయ్య కల్యాణం వెలవెలబోయిన మిథిలా కల్యాణ మండపం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసిన మంత్రులుశ్రీ రామ...

    By రాణి  Published on 2 April 2020 1:51 PM IST


    అంకుల్ వద్దు అంకుల్..ప్లీజ్ ఆపండి అంకుల్..మా డాడీ అంకుల్..
    అంకుల్ వద్దు అంకుల్..ప్లీజ్ ఆపండి అంకుల్..మా డాడీ అంకుల్..

    వనపర్తి జిల్లాలో ఓ తండ్రిని పోలీసులు కొడుతూ ఉంటే..అతని కొడుకు పోలీసులను '' అంకుల్ వద్దు అంకుల్..ప్లీజ్ ఆపండి అంకుల్..మా డాడీ అంకుల్..డాడీ..డాడీ '' అని...

    By రాణి  Published on 2 April 2020 12:49 PM IST


    కరోనాతో వ్యక్తి మృతి..ముగ్గురు భార్యలు, 16 మంది పిల్లల పరిస్థితి ?
    కరోనాతో వ్యక్తి మృతి..ముగ్గురు భార్యలు, 16 మంది పిల్లల పరిస్థితి ?

    కరోనా మహమ్మారి ఇప్పుడు దేశ ప్రజలందరినీ భయ కంపితులను చేస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ జమాత్ కార్యక్రమానికి వెళ్లొచ్చిన వారిలో పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్...

    By రాణి  Published on 1 April 2020 9:04 PM IST


    సీబీఎస్ఈ విద్యార్థులకు శుభవార్త..పరీక్షలు లేకుండానే పై తరగతులకు
    సీబీఎస్ఈ విద్యార్థులకు శుభవార్త..పరీక్షలు లేకుండానే పై తరగతులకు

    కరోనా ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణలో 6-9 వ తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశారు. తాజాగా దేశంలో ఏప్రిల్ 14 వరకూ లాక్...

    By రాణి  Published on 1 April 2020 8:18 PM IST


    కొత్త సవాళ్లు విసురుతోన్న వైరస్..
    కొత్త సవాళ్లు విసురుతోన్న వైరస్..

    కరోనా వైరస్ నెగిటివ్ వచ్చినా..ఆ వ్యక్తికి వైరస్ ఉన్నట్లేనని చెప్తున్నారు చైనా డాక్టర్లు. కరోనా వైరస్ కు విరుగుడు మందైతే ఇంకా కనిపెట్టలేదు...

    By రాణి  Published on 1 April 2020 6:30 PM IST


    ఆపరేషన్ తబ్లిగి జమాత్..రంగంలోకి అజిత్ ధోవల్
    ఆపరేషన్ తబ్లిగి జమాత్..రంగంలోకి అజిత్ ధోవల్

    తబ్లిగి జమాత్..ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో జరిగిన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో మత సభ్యులు...

    By రాణి  Published on 1 April 2020 4:26 PM IST


    ఎస్సై కాళ్లకు మొక్కిన ఎమ్మెల్యే..వీడియో వైరల్
    ఎస్సై కాళ్లకు మొక్కిన ఎమ్మెల్యే..వీడియో వైరల్

    కరోనా వైరస్ సోకిన వారికి ఆస్పత్రిలో చికిత్సలందిస్తున్న దేవుళ్లు వైద్యులైతే..వ్యాధిని కట్టడి చేసేందుకు అలుపెరుగకుండా డ్యూటీ చేస్తున్నారు రక్షక భటులు....

    By రాణి  Published on 1 April 2020 3:01 PM IST


    ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి..ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి..
    ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి..ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి..

    మహమ్మారి 200 దేశాల ప్రజలను గడగడలాడిస్తోంది. బుధవారానికి దేశ వ్యాప్తంగా 1700 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రాలో 87 కేసులు, తెలంగాణలో 97 కరోనా పాజిటివ్...

    By రాణి  Published on 1 April 2020 1:58 PM IST


    చైనా డ్రాగన్ ప్లాన్..వైరస్ తో వ్యాపారం
    చైనా డ్రాగన్ ప్లాన్..వైరస్ తో వ్యాపారం

    కరోనా..ఒక్క చైనా తప్ప ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్ ధాటికి తట్టుకోలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. రోజు మొదలైనప్పటి నుంచి ముగిసే వరకూ వేల సంఖ్యలో కొత్త...

    By రాణి  Published on 1 April 2020 1:00 PM IST


    ఏపీలో 63కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
    ఏపీలో 63కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

    ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రెండ్రోజుల క్రితం వరకూ 21 గా ఉన్న కరోనా బాధితుల సంఖ్య బుధవారానికి 63కి పెరిగింది. అంటే కేవలం...

    By రాణి  Published on 1 April 2020 10:29 AM IST


    Share it