అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఇంటెలిజన్స్ OSD ( ఐజీ )గా రిటైర్డ్ ఐపీఎస్ శశిధర్ రెడ్డి ని వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించింది. తెలంగాణ పోలీస్ అకాడమిలో డైరెక్టర్ గా పనిచేస్తూ ఐజీగా శశిధర్ రెడ్డి రిటైర్డ్ అయ్యారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఇంటెలిజన్స్ OSD ( ఐజీ )గా రిటైర్డ్ ఐపీఎస్ శశిధర్ రెడ్డి ని వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించింది. తెలంగాణ పోలీస్ అకాడమిలో డైరెక్టర్ గా పనిచేస్తూ ఐజీగా శశిధర్ రెడ్డి రిటైర్డ్ అయ్యారు.