తెలంగాణలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

By సుభాష్  Published on  16 July 2020 2:09 AM GMT
తెలంగాణలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ ఈ‌ ఉత్తర్వులను జారీ చేశారు.

బదిలీ అయిన ఐఏఎస్‌ అధికారుల వివరాలు:

  1. జ్యోతి బుద్దప్రకాశ్‌, అడిషనల్‌ సీఈవో
  2. విజయకుమార్ - సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి
  3. సయ్యద్‌ అలీ ముర్తుజా, వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి
  4. శాంతికుమార్‌ - అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
  5. శ్రీదేవసేన - పాఠశాల విద్యాడైరెక్టర్‌
  6. సిక్తా పట్నాయక్‌ -ఆదిలాబాద్‌ కలెక్టర్‌
  7. అదర్‌ సిన్హా - ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌
  8. శర్మన్‌ - నాగర్‌కర్నూలు కలెక్టర్‌
  9. శ్రీధర్‌ - గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి
  10. యోగితా రాణా - సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌
  11. వాకాటి కరుణ - ఆరోగ్య మరియు కుటుంబ వెల్ఫేర్‌ కమిషనర్‌
  12. కేఎస్‌. శ్రీనివాసరాజు - పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి
  13. భారతీ హోలీకేర్‌ - పెద్దపల్లి ఇన్‌చార్జి కలెక్టర్
  14. రాణి కుముదిని దేవి - కార్మిక ,ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి
  15. రజత్‌కుమార్‌, పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు, అలాగే రాహుల్‌ బొజ్జా సాంఘికసంక్షేమ శాఖ కార్యదర్శిగా కొనసాగనున్నారు.

Next Story