వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్

By Newsmeter.Network  Published on  7 Oct 2019 3:23 PM GMT
వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్

స్టాక్‌ హోం: వైద్య రంగంలో విశేష కృషి చేసిన ముగ్గురు పరిశోధకులకు నోబెల్ వరించింది. అమెరికాకు చెందిన విలియం కైలిన్‌, గ్రెగ్, బ్రిటన్‌కు చెందిన పీటర్ రాడ్ క్లిప్‌లు నోబెల్‌ను పంచుకోనున్నారు. శరీరంలోని కణాలు ఎలా స్పందిస్తాయి? ప్రాణవాయువు లభ్యతను బట్టి స్పందిస్తాయా అనే దానిపై నోబెల్ ఇచ్చినట్లు కమిటీ వెల్లడించింది. ఈ ముగ్గురి పరిశోధనలు కేన్సర్‌, అనీమియాతో పాటు ఇతర వ్యాధులపై పోరాడేందుకు ఉపయోగపడతాయన్నారు. 2019కి సంయుక్తంగా వీరికి పురుష్కారాన్ని అందజేశారు.



Next Story