టాలీవుడ్ అగ్ర కథనాయకులు చిరంజీవి, నాగార్జున తో రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసంలో ఈ సమావేశం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోల్సిన చర్యలపై చర్చించారు.