కర్ణాటకలో మొదలైన మరో వివాదం - ఏకమైన నేతలు, నటులు
కర్ణాటక రాష్ట్రంలో మరో వివాదం రాజుకుంది. విద్యాలయాల్లో హిజాబ్ అంశం తర్వాత ఇప్పుడు జాతీయ భాషపై చర్చ, వివాదం కొనసాగుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా...
By Nellutla Kavitha Published on 28 April 2022 7:33 PM IST
చల్లబడిన హైదరాబాద్ - వేడి గాలుల నుంచి రిలీఫ్
భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. మండిపోతున్న ఎండలకుతోడు, ఉక్కపోతతో తెలంగాణవాసులు అల్లాడుతున్నారు. దీనికితోడు ఈరోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా...
By Nellutla Kavitha Published on 28 April 2022 6:40 PM IST
నొప్పించినందుకు విచారిస్తున్నా : ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి
వికారాబాదా జిల్లా తాండూర్ సీఐని టీఆరెస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తిట్టిన విషయంపై పోలీస్ సంఘాలు మండిపడ్డాయి. ఈ సంఘటనకు చెందిన ఆడియో క్లిప్పులు వైరల్ గా...
By Nellutla Kavitha Published on 28 April 2022 6:05 PM IST
బుల్డోజర్ ఎక్కిన ప్రధాని
బుల్డోజర్, ఈ మధ్య కాలంలో ఇంతలా వినిపించిన పదం మరొకటి లేదేమో. ఉత్తరప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో వినిపించిన ఈ పదం, ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లోనూ...
By Nellutla Kavitha Published on 21 April 2022 9:30 PM IST
భారత్ లో 5-12 ఏళ్ల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు
దేశంలో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. భారతదేశంలో కరోనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా వ్యాక్సిన్ ల మీద దృష్టి పెట్టింది కేంద్ర...
By Nellutla Kavitha Published on 21 April 2022 6:55 PM IST
హైదరాబాద్ లో చల్లబడ్డ వాతావరణం
హైదరాబాదులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మండిపోతున్న ఎండల నుంచి కాస్త నగరవాసులకు ఉపశమనం కలిగింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు...
By Nellutla Kavitha Published on 21 April 2022 6:29 PM IST
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు భాగ్యరాజ్
దేశంలో మోడీ సాగిస్తున్న సుపరిపాలన చూస్తే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా తప్పకుండా గర్వించే వారని మోదీని అంబేద్కర్ తో పోలుస్తూ ఇటీవలే ఇళయరాజా చేసిన...
By Nellutla Kavitha Published on 21 April 2022 6:00 PM IST
మొబైల్ ఫోన్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఫ్రీ
ఎండాకాలంలో చల్లదనాన్ని ఇచ్చే నిమ్మకాయల ధరలు ఎప్పుడూ లేనంతగా ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు మధ్యతరగతిజీవికీ పెట్రోల్ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి....
By Nellutla Kavitha Published on 21 April 2022 3:59 PM IST
మాస్కులను తప్పనిసరి చేసిన మరో రాష్ట్రం
దేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో మరో రాష్ట్రం కూడా మాస్కులను తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు...
By Nellutla Kavitha Published on 21 April 2022 3:16 PM IST
దేశ రాజధానిలో మళ్లీ పెరిగిన కేసులు
ఢిల్లీలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం ఢిల్లీలో 461 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివిటీ రేటు 5.33శాతంగా నమోదైంది. జనవరి 31...
By Nellutla Kavitha Published on 17 April 2022 10:05 AM IST
కేసీఆర్ పాలన అంతమయ్యేదాకా యాత్ర ఆగదు - బండి సంజయ్
అలంపూర్ జోగులాంబ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ పాలనను తరిమి తరిమి కొట్టేందుకే ప్రజా సంగ్రామ...
By Nellutla Kavitha Published on 14 April 2022 9:00 PM IST
ఒక్కటైన ఆలియా - రణ్ బీర్, ఫోటోలు విడుదల చేసిన ఆలియా
బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్బీర్ కపూర్ ఎక్కటయ్యారు. తమ పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రాం వేదికగా పోస్ట్ చేసింది ఆలియా. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఇది...
By Nellutla Kavitha Published on 14 April 2022 8:04 PM IST