సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    తెలంగాణలో కొత్తగా 922 పాజిటివ్‌ కేసులు
    తెలంగాణలో కొత్తగా 922 పాజిటివ్‌ కేసులు

    తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 922 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది....

    By సుభాష్  Published on 2 Nov 2020 9:43 AM IST


    ఏపీలో నేటి నుంచి తెరుచుకోనున్న విద్యా సంస్థలు
    ఏపీలో నేటి నుంచి తెరుచుకోనున్న విద్యా సంస్థలు

    దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విద్యాసంస్థ‌ల‌న్నీ మూత‌ప‌డ్డాయి. క‌రోనా రోజురోజుకు విజృంభిస్తుండ‌టంతో విద్యాసంస్థ‌ల‌తో పాటు అన్ని రంగాల‌పై...

    By సుభాష్  Published on 2 Nov 2020 8:03 AM IST


    కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు వాహనాలు దగ్ధం..నలుగురు సజీవదహనం
    కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు వాహనాలు దగ్ధం..నలుగురు సజీవదహనం

    కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వల్లూరు మండలం గోటూరు వద్ద టిప్పర్‌, టాటా సుమో, కారు ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం అయ్యారు....

    By సుభాష్  Published on 2 Nov 2020 7:46 AM IST


    బాలీవుడ్‌ నటుడిపై నటి రాధిక ఫైర్‌..
    బాలీవుడ్‌ నటుడిపై నటి రాధిక ఫైర్‌..

    బాలీవుడ్‌ నటుడు ముఖేష్‌ ఖన్నా చేసిన వ్యాఖ్యలపై నటి రాధాకి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూర్ఖత్వంతో కొంత మంది అలా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు....

    By సుభాష్  Published on 1 Nov 2020 6:40 PM IST


    భాగ్యనగరంలో భారీగా నగదు స్వాధీనం
    భాగ్యనగరంలో భారీగా నగదు స్వాధీనం

    హైదరాబాద్‌ నగరంలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు. హవాలా సొమ్ముగా భావిస్తున్న కోటి రూపాయల నగదును సీజ్‌ చేశారు. ఈ నగదు...

    By సుభాష్  Published on 1 Nov 2020 5:03 PM IST


    మార్చి తర్వాతే వ్యాక్సిన్‌: భారత్‌ బయోటెక్‌
    మార్చి తర్వాతే వ్యాక్సిన్‌: భారత్‌ బయోటెక్‌

    భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పలు సంస్థల నుంచి అనుమతులు వచ్చాకే వ్యాక్సిన్‌...

    By సుభాష్  Published on 1 Nov 2020 4:29 PM IST


    విజయవాడ: తెరుచుకున్న మల్టిప్లెక్స్‌
    విజయవాడ: తెరుచుకున్న మల్టిప్లెక్స్‌

    కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఎనిమిది నెలలుగా అన్ని రంగాలతో పాటు సినిమా రంగం సైతం మూతపడింది. థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఇక తాజాగా విజయవాడలో ఆదివారం...

    By సుభాష్  Published on 1 Nov 2020 2:34 PM IST


    విశాఖ: వరలక్ష్మీ హత్య కేసులో కీలక విషయాలు.. సీఎం జగన్‌ సీరియస్
    విశాఖ: వరలక్ష్మీ హత్య కేసులో కీలక విషయాలు.. సీఎం జగన్‌ సీరియస్

    విశాఖలోని గాజువాకలో వరలక్ష్మీ హత్య కేసులో కీలక విషయలు బయటకు వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరలక్ష్మీ హత్యకు ఆమె మరొకరితో సన్నిహితంగా...

    By సుభాష్  Published on 1 Nov 2020 1:58 PM IST


    తాళి కట్టే సమయంలో వరుడికి షాకిచ్చిన వధువు
    తాళి కట్టే సమయంలో వరుడికి షాకిచ్చిన వధువు

    తాళి కట్టే సమయంలో ఓ వధువు వరుడికి షాకిచ్చింది. పెళ్లి మండపంలో ఇద్దరు ఒకటవుతున్న సమయంలో వధువు ఇచ్చిన షాక్‌తో కుటుంబ సభ్యులు, బంధువులు నివ్వెరపోయారు....

    By సుభాష్  Published on 1 Nov 2020 12:49 PM IST


    తుపాకీతో కాల్చుకుని బ్యాంకు సెక్యూరిటీ గార్డ్‌ ఆత్మహత్య..!
    తుపాకీతో కాల్చుకుని బ్యాంకు సెక్యూరిటీ గార్డ్‌ ఆత్మహత్య..!

    హైదరాబాద్‌ మహంకాళి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఘోర జరిగిపోయింది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కార్యాలయం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్‌గా విధులు...

    By సుభాష్  Published on 1 Nov 2020 12:19 PM IST


    నవంబర్‌లో బ్యాంకులకు 8 రోజులు సెలవులు
    నవంబర్‌లో బ్యాంకులకు 8 రోజులు సెలవులు

    ప్రజలు బ్యాంకులను ప్రతి రోజు వినియోగించుకుంటారు. అయితే నవంబర్‌ నెలలో బ్యాంకులకు 8 రోజులు సెలవులు వస్తున్నాయి. నవంబర్‌లో కూడా పండలున్నాయి. దీపావళి,...

    By సుభాష్  Published on 1 Nov 2020 11:00 AM IST


    తెలంగాణలో 1,416 పాజిటివ్‌ కేసులు
    తెలంగాణలో 1,416 పాజిటివ్‌ కేసులు

    తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,416 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది....

    By సుభాష్  Published on 1 Nov 2020 10:26 AM IST


    Share it