మహమ్మారికి చెక్ పెట్టే తొలి వ్యాక్సిన్ మనదేనా?
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రముఖులు సైతం కరోనాని కట్టడి చేసే విషయంలో ఇతిమిద్దంగా ఇలా జరుగుతుందని చెప్పలేని పరిస్థితి. మరికొంతకాలం వైరస్ తో సహజీవనం...
By సుభాష్ Published on 2 July 2020 11:40 AM IST
జీవీకే సంస్థ చైర్మన్ జీవీకే రెడ్డి, కుమారుడు సంజయ్రెడ్డిపై సీబీఐ కేసు నమోదు
జీవీకే గ్రూప్ సంస్థ చైర్మన్ జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసు నమోదైంది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి...
By సుభాష్ Published on 2 July 2020 11:19 AM IST
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 16వ నంబర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి...
By సుభాష్ Published on 2 July 2020 10:52 AM IST
జగన్ పార్టీలో మోస్ట్ పవర్ ఫుల్.. ఆ ముగ్గురే
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంపై పార్టీలో ఆసక్తికర చర్చకు తెర తీసింది. పార్టీలో జగన్ తర్వాత అత్యంత శక్తివంతమైన నేత ఎవరంటే.....
By సుభాష్ Published on 2 July 2020 10:32 AM IST
అక్కా చెల్లెల్ని హతమార్చిన తమ్ముడు ఆత్మహత్య
హైదరాబాద్లోని చంద్రాయణగుట్టలో అక్కా చెల్లెల్ని ఊచకోత కోసిన నిందితుడు ఇస్మాయిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూన్ 29న ఇస్మాయిల్ అనే వ్యక్తి తన అక్కా...
By సుభాష్ Published on 2 July 2020 10:14 AM IST
హైదరాబాద్లో 11 ఉచిత కరోనా పరీక్ష కేంద్రాలు
తెలంగాణలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలు స్వచ్చంధంగా కరోనా కేంద్రానికి వెళ్లి ఉచితంగా పరీక్షలు...
By సుభాష్ Published on 2 July 2020 9:07 AM IST
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక హైదరాబాద్ జీహెచ్ఎంసీలో...
By సుభాష్ Published on 2 July 2020 8:32 AM IST
ఆన్లైన్ క్లాసుల విషయంలో స్పష్టమైన పాలసీ లేదు.. తెలంగాణ సర్కార్కు హైకోర్టు కీలక ఆదేశాలు
కరోనా మహమ్మారి వల్ల దేశ వ్యాప్తంగా విద్యార్థులకు చదువు అస్తవ్యస్తంగా మారింది. లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు...
By సుభాష్ Published on 1 July 2020 5:34 PM IST
చైనాకు మరో షాకిచ్చిన భారత్
ఇప్పటికే చైనాకు సంబంధించిన 59 యాప్లపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న భారత్.. తాజాగా చైనాకు మరో షాకిచ్చింది. తాజాగా హైవే ప్రాజెక్టులో చైనా...
By సుభాష్ Published on 1 July 2020 5:05 PM IST
ఏపీలో అడుగు పెట్టాలంటే అనుమతి తప్పనిసరి
తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారి అనుమతి విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ క్లారిటీ ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి...
By సుభాష్ Published on 1 July 2020 4:42 PM IST
న్యూస్మీటర్ టాప్ 10 న్యూస్
కరోనా హెల్త్ బులిటెన్లో అరకొర సమాచారం.. తెలంగాణ సర్కార్పై హైకోర్టు ఆగ్రహంజీవించే హక్కును కాలరాసే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తెలంగాణ...
By సుభాష్ Published on 1 July 2020 4:01 PM IST
కరోనా హెల్త్ బులిటెన్లో అరకొర సమాచారం.. తెలంగాణ సర్కార్పై హైకోర్టు ఆగ్రహం
జీవించే హక్కును కాలరాసే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్లలో అరకొర సమాచారంపై మరోసారి ప్రభుత్వంపై హైకోర్టు...
By సుభాష్ Published on 1 July 2020 3:44 PM IST