సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    పిడుగుపాటుకు 31 మంది మృతి
    పిడుగుపాటుకు 31 మంది మృతి

    బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒక వైపు భారీ వర్షాల కారణంగా పలువురు మృత్యువాత పడుతుంటే...

    By సుభాష్  Published on 3 July 2020 10:16 AM IST


    మరో చేదు వార్త విన్న బాలీవుడ్..!
    మరో చేదు వార్త విన్న బాలీవుడ్..!

    ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ శుక్రవారం నాడు మరణించారు. 71 సంవత్సరాల సరోజ్ ఖాన్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారు. శ్వాస తీసుకోవడంలో...

    By సుభాష్  Published on 3 July 2020 9:34 AM IST


    దారుణం: రౌడీమూకల కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి
    దారుణం: రౌడీమూకల కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి

    ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. రౌడీ మూకలు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తప్పించుకుని...

    By సుభాష్  Published on 3 July 2020 9:17 AM IST


    తెలంగాణలో కొత్తగా 1,213 పాజిటివ్‌ కేసులు
    తెలంగాణలో కొత్తగా 1,213 పాజిటివ్‌ కేసులు

    తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కరోనా కేసులసంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 1,213 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య...

    By సుభాష్  Published on 3 July 2020 8:50 AM IST


    న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌
    న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

    రైల్వే చరిత్రలోనే ఇది తొలిసారిరైల్వే వ్యవస్థ అంటే ఎప్పుడు ఆలస్యమనే తెలుసు. ఏ రైలు కూడా సమయానికి రాదు.. సమయానికి గమ్యానికి చేరుకోదనేది ముమ్మాటికి నిజం....

    By సుభాష్  Published on 2 July 2020 4:05 PM IST


    రెండు నెలల కాలంలో 350 ఏనుగులు మరణం: అందరిలో టెన్షన్
    రెండు నెలల కాలంలో 350 ఏనుగులు మరణం: అందరిలో టెన్షన్

    రెండంటే రెండు నెలలో కాలంలో ఏకంగా 350 ఏనుగులు మరణించడం శాస్త్రవేత్తలను కలవరపెడుతున్నాయి. బొత్స్వానాలో కేవలం రెండు నెలల సమయంలో ఇన్ని జంతువులు మరణించడం...

    By సుభాష్  Published on 2 July 2020 3:22 PM IST


    రైల్వే చరిత్రలోనే ఇది తొలిసారి
    రైల్వే చరిత్రలోనే ఇది తొలిసారి

    రైల్వే వ్యవస్థ అంటే ఎప్పుడు ఆలస్యమనే తెలుసు. ఏ రైలు కూడా సమయానికి రాదు.. సమయానికి గమ్యానికి చేరుకోదనేది ముమ్మాటికి నిజం. ఎక్కుమ మట్టుకు రైళ్లన్ని...

    By సుభాష్  Published on 2 July 2020 3:03 PM IST


    48 గంటల పాటూ.. ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లో శవాన్ని ఉంచిన ఓ కుటుంబం..!
    48 గంటల పాటూ.. ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లో శవాన్ని ఉంచిన ఓ కుటుంబం..!

    కోల్ కతా: కరోనా కారణంగా చోటుచేసుకుంటున్న మరణాల కారణంగా ఎంతో మంది ఎన్నో విధాలుగా మానసిక వేదన అనుభవిస్తూ ఉన్నారు. కనీసం శవాలను పూడ్చడానికి,...

    By సుభాష్  Published on 2 July 2020 2:11 PM IST


    పాఠశాలలు తెరిచేందుకు ఎలాంటి ఆదేశాలు లేవు: తెలంగాణ విద్యాశాఖ
    పాఠశాలలు తెరిచేందుకు ఎలాంటి ఆదేశాలు లేవు: తెలంగాణ విద్యాశాఖ

    దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉండటంతో విద్యాసంస్థలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలలు పునః ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర...

    By సుభాష్  Published on 2 July 2020 1:56 PM IST


    బిబిసి ఇంటర్వ్యూకు అడ్డు పడ్డ చిన్నారి.. అమ్మా యాంకర్ పేరేంటి అని అడుగుతూ..!
    బిబిసి ఇంటర్వ్యూకు అడ్డు పడ్డ చిన్నారి.. అమ్మా యాంకర్ పేరేంటి అని అడుగుతూ..!

    పెద్దవాళ్లు ఎవరైనా లైవ్ ఇస్తుంటే చిన్న పిల్లలు అడ్డుపడుతూ ఉండడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. తాజాగా బిబిసి ఇంటర్వ్యూలో ఓ చిన్నారి తన తల్లి డిస్కషన్...

    By సుభాష్  Published on 2 July 2020 12:53 PM IST


    హైదరాబాద్ లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ మనసులో ఏముంది..?
    హైదరాబాద్ లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ మనసులో ఏముంది..?

    రోజురోజుకీ పెరుగుతున్న మహమ్మారి కేసులు తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజులో వంద కేసులు నమోదైన పరిస్థితితో హడలిపోయిన పరిస్థితి నుంచి తాజాగా...

    By సుభాష్  Published on 2 July 2020 12:08 PM IST


    తండ్రీ కొడుకుల హత్య: నలుగురు పోలీసుల అరెస్ట్
    తండ్రీ కొడుకుల హత్య: నలుగురు పోలీసుల అరెస్ట్

    లాక్ డౌన్ సమయంలో 15 నిమిషాలు అదనంగా మొబైల్ షాప్ ను తెరిచారని తండ్రీకొడుకులను పోలీసులు హింసించడం.. వారు చనిపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత...

    By సుభాష్  Published on 2 July 2020 11:55 AM IST


    Share it