సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    స్టాలిన్ పిలుపునకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందనేమిటి?
    స్టాలిన్ పిలుపునకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందనేమిటి?

    ఇప్పటివరకు ఎప్పుడు ఎదురుకాని అనుభవం ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తాజాగా ఎదురైందని చెప్పాలి. కేంద్రంలోని మోడీ సర్కారుతో కలివిడిగా...

    By సుభాష్  Published on 29 Aug 2020 8:04 AM IST


    తెలంగాణలో కలెక్టర్ మాట కనుమరుగైపోతుందా?
    తెలంగాణలో కలెక్టర్ మాట కనుమరుగైపోతుందా?

    జిల్లా పాలనాధికారిగా సుపరిచితమైన కలెక్టర్ పదం.. తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు కానుందా? త్వరలో తెర మీదకు రానున్న సరికొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా.....

    By సుభాష్  Published on 29 Aug 2020 7:59 AM IST


    ఇదొక శుభపరిణామం: ఎస్పీ చరణ్‌
    ఇదొక శుభపరిణామం: ఎస్పీ చరణ్‌

    కరోనాతో పోరాడుతున్న ప్రముఖ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై చెన్నై ఎంజీఎం ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. బాలు...

    By సుభాష్  Published on 29 Aug 2020 7:53 AM IST


    బీహార్ ఎన్నికలను వాయిదా వేయలేం: సుప్రీం కోర్టు
    బీహార్ ఎన్నికలను వాయిదా వేయలేం: సుప్రీం కోర్టు

    కోవిడ్ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఆపలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలనురద్దు చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన...

    By సుభాష్  Published on 29 Aug 2020 7:47 AM IST


    మంత్రి ఊళ్లో పేకాట.. పట్టుకోవటానికి వెళితే పోలీసులపై దాడి
    మంత్రి ఊళ్లో పేకాట.. పట్టుకోవటానికి వెళితే పోలీసులపై దాడి

    ఏపీలోని మంత్రిగారి ఊళ్లో చోటు చేసుకున్న ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎంత మంత్రిగారి ఊరైతే మాత్రం.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై...

    By సుభాష్  Published on 29 Aug 2020 7:42 AM IST


    నీట్‌, జేఈఈ పరీక్షలు: రంగంలోకి దిగిన సోనూసూద్‌
    నీట్‌, జేఈఈ పరీక్షలు: రంగంలోకి దిగిన సోనూసూద్‌

    కరోనా పరిస్థితుల్లో నీట్‌, జేఈఈ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన బాలీవుడ్‌ రియల్‌ హీరో సోనూసూద్‌.. ప్రస్తుతం తనదైన శైలిలో...

    By సుభాష్  Published on 29 Aug 2020 7:38 AM IST


    జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ అధినేత మసూద్‌కు పాక్‌ ఆశ్రయం కల్పిస్తోంది: భారత్‌
    జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ అధినేత మసూద్‌కు పాక్‌ ఆశ్రయం కల్పిస్తోంది: భారత్‌

    పుల్వామా ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడైన జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజార్‌కు పాకిస్థాన్‌ ఆశ్రయం కల్పిస్తూనే ఉందని భారత్‌ ఆరోపించింది....

    By సుభాష్  Published on 29 Aug 2020 7:30 AM IST


    కరోనా లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకోవాల్సిందే: WHO
    కరోనా లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకోవాల్సిందే: WHO

    కరోనా లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. లక్షణలు లేని వారికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు అవసరం...

    By సుభాష్  Published on 29 Aug 2020 7:20 AM IST


    గాంధీ ఫ్యామిలీ మనసుల్ని దోచిన శివసేన
    గాంధీ ఫ్యామిలీ మనసుల్ని దోచిన శివసేన

    కాలం మహా చిత్రమైంది. ఏళ్లకు ఏళ్లు గాంధీ కుటుంబం మీద విరుచుకుపడే ఒక పార్టీ.. దానికి చెందిన మీడియా సంస్థ.. ఇప్పుడు వారికి దన్నుగా నిలవటాన్ని ఏమనాలి?...

    By సుభాష్  Published on 29 Aug 2020 7:16 AM IST


    లాక్‌డౌన్‌లో భారీగా పెరిగిన బాల్య వివాహాలు: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌
    లాక్‌డౌన్‌లో భారీగా పెరిగిన బాల్య వివాహాలు: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌

    కరోనా కాలంలో వివాహం చేసుకునే వారికి ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి. ముహూర్తాలు కుదుర్చుకున్న కొందరు పది, పదిహేను మందితోనే పెళ్లి జరుపుకొంటున్నారు. ఈ మాట...

    By సుభాష్  Published on 29 Aug 2020 7:01 AM IST


    ఆ రాష్ట్రంలో ఒక్క రోజే కరోనాతో 141 మంది మృతి
    ఆ రాష్ట్రంలో ఒక్క రోజే కరోనాతో 141 మంది మృతి

    దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇక కర్ణాటక రాష్ట్రంలో మరణమృదంగం మోగిస్తోంది. ఒక్క రోజే 141 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు ఆ...

    By సుభాష్  Published on 29 Aug 2020 6:53 AM IST


    సెప్టెంబర్‌ 6 నుంచి బిగ్‌బాస్‌-4
    సెప్టెంబర్‌ 6 నుంచి బిగ్‌బాస్‌-4

    తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులారిటీ పొందిన బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఇప్పుడు నాలుగో సీజన్‌ రాబోతోంది. బుల్లితెరపై ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న...

    By సుభాష్  Published on 29 Aug 2020 6:46 AM IST


    Share it