FACT CHECK: నిజమెంత: ఒక్కో కోవిద్-19 పేషెంట్ కు కేంద్రప్రభుత్వం 1.5 లక్షల రూపాయలు ఇస్తోందా..?
ఒక్కో కోవిద్-19 పేషెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం 1.5 లక్షల రూపాయలు కేటాయించిందని.. వాటిని మున్సిపాలిటీలకు ఇస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు వైరల్...
By సుభాష్ Published on 29 Aug 2020 1:40 PM IST
వి టీజర్.. ట్రైలర్.. ఈ తేడా గమనించారా?
అగ్ర నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ టాలీవుడ్లో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఈ బేనర్ పేరు పడటానికి ముందు...
By సుభాష్ Published on 29 Aug 2020 12:32 PM IST
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్-2019 కిరీటాన్ని దక్కించుకున్న దిశా పటానీ
2019 సంవత్సరానికి గానూ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్టులో బాలీవుడ్ భామ దిశా పటానీ టాప్ లో నిలిచింది. www.toi.in/mostdesirablewomen లో...
By సుభాష్ Published on 29 Aug 2020 11:42 AM IST
మహేష్పై మళ్లీ బన్నీదే పైచేయి..
ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, బాక్సాఫీస్ రికార్డుల పరంగా చూస్తే మహేష్ బాబు ముందు.. అల్లు అర్జున్ తక్కువగానే కనిపిస్తాడు. మహేష్ ఎప్పుడో 'ఒక్కడు'తోనే...
By సుభాష్ Published on 29 Aug 2020 10:47 AM IST
హైదరాబాద్: 14 జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం
తెలంగాణలో రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిస్సా, పరిసర ప్రాంతాలు,...
By సుభాష్ Published on 29 Aug 2020 10:38 AM IST
న్యూస్మీటర్ టాప్ -10 న్యూస్
ఏపీలో నాలుగు లక్షలు దాటిన కరోనా కేసులుఆంధ్రప్రదేశ్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలను దాటాయి. గడిచిన...
By సుభాష్ Published on 29 Aug 2020 10:20 AM IST
తెలంగాణలో ఏ మాత్రం తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య ఎక్కువైపోతోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా...
By సుభాష్ Published on 29 Aug 2020 10:10 AM IST
కంగనా రనౌత్.. శ్రీదేవి కూతురికి సవాలా?
బాలీవుడ్లో గత దశాబ్ద కాలంలో నటిగా గొప్ప పేరు, స్టార్గా తిరుగులేని ఇమేజ్ సంపాదించిన హీరోయిన్ ఎవరు అంటే కంగనా రనౌత్ అని మరో మాట లేకుండా...
By సుభాష్ Published on 29 Aug 2020 9:54 AM IST
కొరటాల V/s రైటర్.. లాజిక్ మిస్సవుతున్నారే
ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్న వ్యవహారం ఆచార్య సినిమా కాపీ ఆరోపణల గురించే. దర్శకుడు కావాలని ఆశిస్తున్న రాజేష్ మండూరి అనే రైటర్ తన...
By సుభాష్ Published on 29 Aug 2020 9:16 AM IST
సెప్టెంబర్ 14 నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు..!
డిగ్రీ, పీజీ పరీక్షలు ఖచ్చితంగా జరపాల్సిందేనని ఆదేశాలు రావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. కరోనా మహమ్మారి వాయిదా పడిన...
By సుభాష్ Published on 29 Aug 2020 8:36 AM IST
నార్సింగ్లో కాల్పులు.. మాజీ ఆర్మీ ఉద్యోగి అరెస్ట్
హైదరాబాద్ నార్సింగ్ హైదర్ష్ కోటలో కాల్పుల ఘటన కలకలం రేపింది. వినాయక నిమజ్జనం చేసే సమయంలో మాజీ ఆర్మీ అధికారి నాగ మల్లేష్ గాల్లోకి కాల్పులు జరిపారు....
By సుభాష్ Published on 29 Aug 2020 8:14 AM IST
ఆ సమయంలోనే ఎక్కువ ప్రమాదాలు.. పాదచారులు జర జాగ్రత్త
2019 సంవత్సరంలో రోజుకు ఒక్క పాదచారి చొప్పున హైదరాబాద్ లో ప్రాణాన్ని కోల్పోయారట. 2017-2019 మధ్య కాలంలో 602 మంది పాదచారులు ప్రాణాలను కోల్పోయారు. సగానికి...
By సుభాష్ Published on 29 Aug 2020 8:08 AM IST