మైనర్లతో అసభ్యకరమైన వీడియోలు.. బాగా డబ్బులు సంపాదిస్తున్న తెలుగు యూట్యూబర్లు వీరే
చాలా మంది తెలుగు యూట్యూబ్ వ్లాగర్లు అసభ్యకరమైన కంటెంట్ ను పోస్టు చేస్తూ ఇదే ఎంటర్టైన్మెంట్ అని చెడును ప్రమోట్ చేస్తున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 July 2024 4:00 PM IST
ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాం: భారత సైన్యం
ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించిన ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని భారత సైన్యం తెలిపింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 July 2024 2:00 PM IST
నిజమెంత: పేదలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారా?
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 July 2024 12:15 PM IST
హైదరాబాద్లో పెరుగుతున్న వైరల్ ఫ్లూ కేసులు.. వైద్యులు చెబుతోంది ఏమిటంటే?
హైదరాబాద్లోని ఆసుపత్రుల్లో గత వారం రోజులుగా రోజుకు 600 నుంచి 800 వైరల్ ఫ్లూ, సీజనల్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 July 2024 10:45 AM IST
స్కూల్ లో బాలికతో మాట్లాడాడు.. అతడిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు ఓ అబ్బాయిపై ఓ గ్యాంగ్ దాడి చేసిన సంఘటన కర్ణాటకలోని హుబ్బల్లిలో చోటు చేసుకుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 July 2024 9:30 AM IST
జమ్మూ కశ్మీర్ లో మరోసారి కలకలం
జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో మరోసారి తీవ్రవాదులు అలజడి సృష్టించారు. బిల్లావర్ ప్రాంతంలో సోమవారం ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 July 2024 8:30 PM IST
హమ్మయ్య.. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసింది
శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా కోసం మెగా అభిమానులే కాకుండా మూవీ ప్రియులు కూడా ఎంతగానో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 July 2024 8:00 PM IST
హైదరాబాద్లోని జంతు ప్రేమికులకు గుడ్న్యూస్
హైదరాబాద్లోని జంతు ప్రేమికులకు ఓ గుడ్ న్యూస్. తమ పెంపుడు జంతువుల ఆరోగ్యం కోసం కొత్త ఆసుపత్రి వచ్చింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 July 2024 6:52 PM IST
పుతిన్ను కలవడానికి ప్రధాని మోదీ పయనం
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు రెండు రోజుల రష్యా పర్యటన కోసం బయలుదేరి వెళ్లారు
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 July 2024 5:23 PM IST
NTR District: సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. వేడి పదార్థం మీదపడి 15 మందికి గాయాలు
సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం కారణంగా ఐదుగురు తీవ్రంగా సహా దాదాపు 15 మంది కార్మికులు గాయపడినట్లు పోలీసు అధికారి తెలిపారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 July 2024 10:19 AM IST
Hyderabad: విద్యార్థులే లక్ష్యంగా ఈ-సిగరెట్ల విక్రయం.. బైక్ ట్యాక్సీ డ్రైవర్ అరెస్ట్
హైదరాబాద్: కాలాపత్తర్ పోలీసులు, టీజీఎన్ఏబీ అధికారులు ఓ వ్యక్తిని అరెస్టు చేసి రూ.8 లక్షల విలువైన 538 ఫ్లేవర్లతో కూడిన, ఇ - సిగరెట్లకు సంబంధించిన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 July 2024 3:00 PM IST
నిజమెంత: ఇజ్రాయెల్ ఆర్మీ కుక్క పాలస్తీనా మహిళపై దాడి చేస్తున్న ఫోటో నిజమైనది కాదు
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 July 2024 7:15 AM IST