రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై, రాయ్గడ్ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో డిజైనర్ ఆత్మహత్యకు కారణమయ్యారనే ఆరోపణల...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2020 11:15 AM IST
ఆ వార్త నిజం కాదు.. రాజశేఖర్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన జీవిత
సీనియర్ నటుడు రాజశేఖర్ కరోనా బారిన పడి హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్టు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2020 10:35 AM IST
తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల.. కొత్తగా ఎన్ని కేసులంటే..
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,637 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2020 8:56 AM IST
వెనుకబడ్డ ట్రంప్.. దూసుకుపోతున్న బైడన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. అయితే, పోలింగ్ ముగిసిన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2020 8:36 AM IST
ప్లే ఆఫ్స్కు సన్రైజర్స్ హైదరాబాద్.. వికెట్ కోల్పోకుండా విక్టరీ
సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్–2020లో లీగ్ దశను విజయవంతంగా అధిగమించి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 10...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2020 8:06 AM IST
మాజీ ప్రియుడిపై కోర్టుకెళ్లిన అమలాపాల్
డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ ను ప్రేమించి పెళ్లిచేసుకున్న అమలాపాల్ అతని నుండి విడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం అమలాపాల్ ముంబైకి చెందిన సింగర్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2020 7:38 AM IST
ఆన్లైన్ గ్యాంబ్లింగ్పై సెలబ్రిటీలకు హైకోర్టు నోటీసులు
సెలబ్రిటీలకు ఆన్లైన్ గ్యాంబ్లింగ్పై మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్యాంబ్లింగ్కు అనుకూల ప్రకటనల్లో నటించిన క్రికెటర్లు విరాట్ కొహ్లి,...
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Nov 2020 8:06 PM IST
ఏపీ కరోనా బులిటెన్ విడుదల.. కొత్తగా ఎన్ని కేసులంటే..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 84,534 శాంపిల్స్ను పరీక్షించగా.. 2,849 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Nov 2020 5:47 PM IST
తలకిందులు తపస్సు చేసినా ఆ జట్టు టైటిల్ గెలవలేదు
ఐపీఎల్ 2020 సీజన్లో ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్, ముంబై మ్యాచ్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Nov 2020 5:09 PM IST
ఇంటర్ విద్యార్థులకు సర్కార్ గుడ్న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త వినిపించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు హాజరుకాని 27,589 మంది విద్యార్థులను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Nov 2020 4:12 PM IST
నెట్టింట సందడి చేస్తున్న నమత్రా పెళ్లి ఫోటో
నమ్రతా శిరోద్కర్.. సూపర్స్టార్ మహేష్ సతీమణి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. నమ్రత తరచుగా తన ఫ్యామిలీ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Nov 2020 3:41 PM IST
మొదలైన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మొదలైంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. అమెరికాలోని న్యూ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Nov 2020 2:34 PM IST