FactCheck : టీటీడీ చీఫ్ బీఆర్ నాయుడు కార్యాలయంలో క్రైస్తవ శిలువ ఉందా.?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్గా తెలుగు ఛానల్ TV5 వ్యవస్థాపకుడు BR నాయుడు నియమితులయ్యారు
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 Nov 2024 8:30 PM IST
ఆరోగ్యకరమైన మిరప పువ్వులు, సంతోషకరమైన రైతులకు భరోసా అందిస్తున్న గోద్రెజ్ రాషిన్బాన్
మిరప మొక్కలో కీలకమైన ఆర్థిక భాగమైనందున, మిరప సాగులో పువ్వులు విజయానికి అత్యంత కీలకం. ఈ కీలకమైన వాస్తవాన్ని గుర్తించి, ఈ కీలకమైన మొక్కల నిర్మాణాలను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 Oct 2024 4:46 PM IST
పద్మశ్రీ అవార్డు గ్రహీత రోహిణి గాడ్బోలే కన్నుమూత
ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత రోహిణి గాడ్బోలే కన్నుమూశారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Oct 2024 9:52 AM IST
IRONMAN 70.3 గోవా 2024తో భాగస్వామ్యం చేసుకున్న హెర్బాలైఫ్ ఇండియా
హెర్బాలైఫ్, ఒక ప్రీమియర్ హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ, కమ్యూనిటీ మరియు ప్లాట్ఫారమ్, IRONMAN 70.3 ఇండియాతో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Oct 2024 6:15 PM IST
భారతదేశంలో సామ్సంగ్ హెల్త్ నుంచి మెడికేషన్స్ ట్రాకింగ్ కొత్త ఫీచర్ను ప్రకటించిన సామ్సంగ్
వినియోగదారులు తమ ఆరోగ్యాన్ని మరింత సమగ్రంగా నిర్వహించడంలో సహాయ పడటానికి వీలుగా సామ్సంగ్ హెల్త్ యాప్2 నకు మెడికేషన్స్ ట్రాకింగ్ ఫీచర్1ని జోడించినట్లు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Oct 2024 6:00 PM IST
బాదంతో మీ దీపావళి వేడుకలను ఆరోగ్యవంతంగా మలుచుకోండి
దీపకాంతుల పండుగ దీపావళి. ఆనందం మరియు ఉత్సాహంతో వేడుక జరుపుకోవడానికి ప్రియమైన వారిని ఒకచోట చేర్చుతుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Oct 2024 4:30 PM IST
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. వాట్సాప్తో 100 పబ్లిక్ డెలివరీ సేవలు యాక్సెస్ చేసే అవకాశం
ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు వాట్సాప్ ద్వారా పబ్లిక్ డెలివరీ సేవలను పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Oct 2024 11:15 AM IST
నిజమెంత: బెంగళూరు రహదారిపై కరెంట్ వైర్ కారణంగా మంటలు చెలరేగాయంటూ పోస్టులు వైరల్
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల భారీ వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Oct 2024 10:44 AM IST
కూరగాయల వినియోగంపై సర్వే: పెరిగిన ధరలను తట్టుకోవడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే?
ప్రతి రెండు భారతీయ కుటుంబాల్లో ఒక కుటుంబం గత కొన్ని నెలలుగా టమాటాకు కిలోకు రూ.75 రూపాయలకు పైగా, ఉల్లిపాయలకు 50 రూపాయలకు పైగా, బంగాళదుంపలకు కిలోకు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Oct 2024 10:43 AM IST
నిజమెంత: డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుమారుడు చనిపోలేదు
ఇజ్రాయెల్ తన ఆపరేషన్ లో అక్టోబర్ 7 దాడుల వెనుక సూత్రధారిగా ఉన్న హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ను అంతం చేసింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Oct 2024 10:26 AM IST
భారతీయ విద్యార్థుల కోసం రిసాయా అకాడమీతో భాగస్వామ్యం చేసుకున్న నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీ
నార్తర్న్ అరిజోనా యూనివర్శిటీ (ఎన్ఏయు ), రిసాయా అకాడమీతో భాగస్వామ్యం చేసుకుని , యుఎస్ఏలోని ఎన్ఏయు యొక్క మహోన్నతమైన క్యాంపస్లో భారతీయ విద్యార్థులకు ఒక...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2024 3:45 PM IST
హైదరాబాద్ నగరంలో యమహా ట్రాక్ డే ఈవెంట్
ఇండియా యమహా మోటార్ (IYM) ప్రైవేట్ లిమిటెడ్ అక్టోబర్ 20, 2024న తెలంగాణలోని హైదరాబాద్లోని చికేన్(Chicane) సర్క్యూట్లో తన కస్టమర్ల కోసం ఒక విలక్షణమైన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Oct 2024 5:30 PM IST