కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..!
ఆరోగ్యమే మహాభాగ్యం..ఆరోగ్యంగా ఉంటే జీవితకాలం కూడా పెరుగుతుంది. ఎవరో అన్నట్లుగా..పేదవాడు ఆరోగ్యంగా ఉంటాడు కానీ..గొప్పగా బ్రతుకలేడు. గొప్పవాళ్ల...
By రాణి Published on 9 March 2020 3:57 PM IST
ఇక శునకాలు మూర్ఛ, క్యాన్సర్ ను కూడా గుర్తిస్తాయి
కలుగులో దాక్కున్న ఉగ్రవాదులను గుర్తించేందుకు, భోషాణాల్లో దాచిన డ్రగ్స్ ను వెలికి తీసేందుకు శునకాలకు శిక్షణనివ్వడం మనందరికీ తెలుసు. ఇప్పుడు...
By రాణి Published on 9 March 2020 3:14 PM IST
ఇంట్లోనే కరోనా పరీక్షలు చేయించుకున్న వీవీఐపీ కుటుంబం
ఒక వైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల దృఢచర్యలు తీసుకుంటూండగానే మరో వైపు వీ ఐ పీ కల్చర్ నిబంధనలన్నిటినీ తుంగలోకి తొక్కేస్తోంది. కరోనా...
By రాణి Published on 9 March 2020 2:53 PM IST
ముదిరిన సెల్ఫీ పిచ్చి..పెదనాన్నను చంపి సెల్ఫీ
మార్చి 6వ తేదీ, శుక్రవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో జరిగిన ఘటన ఇది. ఏఎస్సై శివరాజ్ ను ఉట్నూర్ లో ముగ్గురు యువకులు కర్రలతో కొట్టి చంపేశారు....
By రాణి Published on 9 March 2020 2:38 PM IST
పిల్లిపిల్లలు అనుకున్నారు..దగ్గరికి వెళ్లి చూసి పరుగోపరుగు..
చెట్టుతొర్రలో దొరికిన పులిపిల్లలుతెలంగాణలోని కామారెడ్డి జిల్లా లింగంపేట మండలానికి చెందిన కొందరు స్థానికులు ఇసుక కోసం దగ్గర్లో ఉన్న భవానీపేట అడవికి...
By రాణి Published on 9 March 2020 12:52 PM IST
టీడీపీకి షాకిచ్చిన మాజీమంత్రి
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీకి షాకిచ్చారు. మొదటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు, పార్టీకి దూరంగా ఉన్న డొక్కా..ఇదివరకే పార్టీకి రాజీనామా...
By రాణి Published on 9 March 2020 12:22 PM IST
క్షణికావేశ నిర్ణయాలతో తలకిందులైన జీవితాలు
క్షణికావేశ నిర్ణయాలతో ఇటు అమృత, అటు అమృత తల్లి గిరిజా జీవితాలు తలక్రిందులయ్యాయి. తిరునగరు మారుతీరావు జీవితం కిరోసిన్ వ్యాపారంతో మొదలై.. ఆ తర్వాత...
By రాణి Published on 9 March 2020 11:54 AM IST
కరోనా సోకి ఇరాన్ ఎంపీ మృతి..జమ్మూలో ఇద్దరు..
కరోనా వైరస్ సోకి ఇరాన్ ఎంపీ ఒకరు మృతి చెందినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఇటీవలే కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఎన్నికైన ఫాతిమా రహ్బర్ (55) కరోనా...
By రాణి Published on 7 March 2020 7:09 PM IST
కరోనాపై కాలర్ ట్యూన్
రిలయన్స్ జియో కొంతకాలం నుంచి కాలర్ ట్యూన్ కి కూడా ఛార్జీలు వసూలు చేస్తుండగా..ఎయిర్ టెల్ మాత్రం ఫ్రీ కాలర్ ట్యూన్స్ ఇచ్చింది. కాగా..దేశంలో కరోనా వైరస్...
By రాణి Published on 7 March 2020 6:58 PM IST
ఇండిగో ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం
భారతదేశంలో సైతం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం...
By రాణి Published on 7 March 2020 6:45 PM IST
ఎన్నికలపై పార్టీనేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం
ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా...
By రాణి Published on 7 March 2020 6:24 PM IST
ప్రపంచంలో టాప్ 10 సంపన్న మహిళలు వీరే..
ఉమెన్స్ డే స్పెషల్మహిళల దినోత్సవం సందర్భంగా..ప్రపంచలోనే టాప్ 10 సంపన్న మహిళలెవరో మీకు తెలుసుకోవాలనుందా..అయితే మీరూ ఓ లుక్కేయండి.అబిగైల్ జాన్సన్ : 1961...
By రాణి Published on 7 March 2020 4:38 PM IST