చైతూ ట్వీట్ కు స్పందించిన సెలబ్రిటీలు..సమంతాతో సహా..
టాలీవుడ్ మోస్ట్ డిజైరబుల్ అండ్ ఫేవరెట్ కపుల్ ఎవరంటే..ఈతరం యువతకు ఠక్కున గుర్తొచ్చేది చై సామ్ జంటే. తాజాగా..నాగచైతన్య చేసిన ఓ ట్వీట్ కు తన ఫ్యాన్స్ తో...
By రాణి Published on 10 March 2020 3:03 PM IST
వాళ్లు అన్నంత పనీ చేశారు : ప్రణయ్ తండ్రి బాలస్వామి
అమృతా, ప్రణయ్ ల ప్రేమ వివాహం, ప్రణయ్ హత్యోదంతంపై ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రణయ్ హత్యకేసు ఛార్జిషీటు లో బాలస్వామి...
By రాణి Published on 10 March 2020 2:24 PM IST
యెస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త
డిపాజిట్లు, పెట్టుబడులు అన్నీ పోయాయనుకుని..దిగులు చెందుతున్న ఖాతాదారులకు యెస్ బ్యాంక్ ఓ శుభవార్త చెప్పింది. సంక్షోభంలో ఉన్న ఈ బ్యాంక్ మంగళవారం నుంచి...
By రాణి Published on 10 March 2020 1:10 PM IST
కాంగ్రెస్ కు సింధియా షాక్..కాసేపట్లో బీజేపీలోకి..
మధ్యప్రదేశ్ రాజకీయాలు సెకనుకొకలా శరవేగంగా మారుతున్నాయి. అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా..పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా...
By రాణి Published on 10 March 2020 12:50 PM IST
ట్విట్టర్ లో వైరల్ అవుతోన్న ఎన్టీఆర్ హోలీ ఫొటో
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా తన భార్య...
By రాణి Published on 10 March 2020 12:03 PM IST
విజృంభిస్తోన్న కరోనా..
ఇటలీలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకూ లక్షకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా..4 వేల మందికి పైగా కరోనా బారిన పడి...
By రాణి Published on 10 March 2020 11:38 AM IST
ఎల్బో బంపింగ్ చేసుకున్నా కరోనా వస్తుంది
ఒకరికొకరు షేక్ హ్యాండ్ చేసుకోవడం, బుగ్గమీద ముద్దు పెట్టుకోవడం, పెక్ లు ఇచ్చుకోవడం బాగా అలవాటైన పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు చచ్చే చావు వచ్చింది. కరోనా...
By రాణి Published on 9 March 2020 6:44 PM IST
12 కార్పొరేషన్లు, 74 మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ర్ట ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ..ఏపీలో...
By రాణి Published on 9 March 2020 6:29 PM IST
వంద దాటేసిన కరోనా దేశాలు
కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతుంది. చైనాలో ఇప్పుడిప్పుడే కరోనా తీవ్రవ తగ్గుతుండగా..ఇరాన్, ఇటలీ, దక్షిణకొరియా దేశాల్లో మాత్రం కరోనా వైరస్ బాధితులు...
By రాణి Published on 9 March 2020 6:07 PM IST
జమ్మూ కశ్మీర్ కి ఇక హిందూ ముఖ్యమంత్రి?
ఇన్నాళ్లూ దేశంలో ముస్లిం ముఖ్యమంత్రి ఉండే ఏకైక రాష్ట్రంగా నిలిచిన జమ్మూ కశ్మీర్ లో ఇక హిందువు ముఖ్యమంత్రి కాబోతున్నాడా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం...
By రాణి Published on 9 March 2020 5:53 PM IST
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి డొక్కా మాణిక్య వరప్రసాద్
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తొలుత ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తర్వాత జగన్ డొక్కా...
By రాణి Published on 9 March 2020 5:26 PM IST
ఢిల్లీ అల్లర్లపై ఫేక్ పోస్టులతో దుష్ప్రచారం
ఢిల్లీలో మతపరమైన ఉద్రిక్తతలు చల్లారిపోయాయి. ప్రజలు మళ్లీ మామూలు గా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియా లో మాత్రం మతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చుపెట్టే యత్నాలు...
By రాణి Published on 9 March 2020 4:41 PM IST