ఏపీలో 17కు చేరిన కరోనా మృతులు..
ఏపీ కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 647 కేసులు నమోదవ్వగా అత్యధికంగా కర్నూల్ లో 158 కేసులున్నాయి. రాష్ట్రంలో...
By రాణి Published on 19 April 2020 12:21 PM IST
అంత్యక్రియలకు 50వేల మంది..ఉలిక్కిపడిన దేశం
దేశమంతా కరోనా కారణంగా లాక్ డౌన్ పాటిస్తున్న వేళ ఓ మతపెద్ద అంత్యక్రియలకు ఏకంగా 50 వేల మంది హాజరయ్యారు. దీంతో బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. అవసరమేదైనా...
By రాణి Published on 18 April 2020 10:48 PM IST
ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ విన్నపం
శ్రీకాకుళం జిల్లా సిక్కోలుకు చెందిన మత్స్య కార్మికులు గుజరాత్ లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఉన్న కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో వారికి అక్కడ అన్న, పానీయ...
By రాణి Published on 18 April 2020 10:19 PM IST
తీవ్ర భావోద్వేగంతో యాంకర్ ఉదయభాను ఫేస్ బుక్ పోస్ట్
యాంకర్ ఉదయభాను..ఒకప్పుడు బుల్లితెర యాంకర్ పాత్రలో ఒదిగిపోయిన భామ. ఎప్పుడూ నవ్వుతూ..నవ్విస్తూ ఉండే ఉదయభాను ఇప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురైంది....
By రాణి Published on 18 April 2020 9:21 PM IST
45 రోజుల పసికందుకి కరోనా పాజిటివ్
తెలంగాణలోని నారాయణ్ పేట్ లో 45 రోజుల పసికందుకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. నారాయణ్ పేట్ లో తొలికరోనా కేసు ఇదే....
By రాణి Published on 18 April 2020 8:33 PM IST
స్విట్జర్లాండ్ పర్వతంపై త్రివర్ణ పతాకం
భారత్ కు సంఘీభావం తెలిపిన స్విస్ భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకూ పెరిగిపోతోంది. శనివారం సాయంత్రానికి దేశంలో కరోనా కేసుల...
By రాణి Published on 18 April 2020 7:27 PM IST
లోకేష్ కు హ్యాట్సాఫ్ చెప్పిన విజయసాయిరెడ్డి
� '' ఒక పక్క కరోనా విపత్తుతో కష్టాలను దిగమింగి, ఎంత అవసరమున్నా బయటికి రాకుండా కోట్లాది మంది ప్రజలు గడపలు దాటకుండా లాక్ డౌన్ పాటిస్తుంటే చంద్రబాబు...
By రాణి Published on 18 April 2020 6:49 PM IST
మహిళకు సెల్యూట్ చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్
మీ అమ్మతనం చూసి నేను చలించిపోయాను మూడ్రోజుల క్రితం తుని లో ఓ మహిళ ఎండలో చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసుల కోసం ఓ మహిళ కూల్...
By రాణి Published on 18 April 2020 5:59 PM IST
సీఎం జగన్ పై నటి ట్వీట్..ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. ఈ విషయం తెలిసిన వైసీపీ వ్యతిరేక వర్గాలు అంతకుముందు జగన్ స్టేట్ మెంట్లను...
By రాణి Published on 18 April 2020 4:30 PM IST
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం..నడిరోడ్డుపైనే మహిళ ప్రసవం
లాక్ డౌన్ కారణంగా అత్యవసరంగా వైద్యం కావాల్సిన వారు చాలా ఇబ్బందులెదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా గర్భిణుల పరిస్థితైతే మరీ దారుణంగా ఉంది. గర్భిణులకు...
By రాణి Published on 18 April 2020 1:55 PM IST
సోషల్ మీడియా పై ఉన్న పిచ్చే అతని ప్రాణాలు తీసింది
21 రోజుల లాక్ డౌన్ లో కరోనా వైరస్ ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ పొడిగించిన...
By రాణి Published on 18 April 2020 1:00 PM IST
మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్య
గుంటూరుకు చెందిన ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి యువతి, యువకుడు...
By రాణి Published on 18 April 2020 11:48 AM IST