విశాఖ-శంషాబాద్లను కలిపే సెమీ-హై-స్పీడ్ రైల్వే కారిడార్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
విశాఖపట్నం మరియు శంషాబాద్లను కలిపే సెమీ-హై-స్పీడ్ రైల్వే కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 11:37 AM IST
సిరీస్ లో నిలుస్తామా.. భారత్ ముందు 359 పరుగుల లక్ష్యం
భారత క్రికెట్ జట్టు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తేనే పూణే టెస్ట్ మ్యాచ్ లో నిలబడగలదు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 11:04 AM IST
నెలకు 6000-7000 రూపాయలు స్టైఫండ్.. రిజిస్టర్ చేసుకోండి!!
యంత్ర ఇండియా లిమిటెడ్ అప్రెంటీస్ 2024 కు సంబంధించి 3,883 పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 10:04 AM IST
తిరుమలకు కాలినడకన వెళ్తున్నారా.. టీటీడీ సూచనలివే..!
తిరుమలకు కాలి నడకన వస్తున్న భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని.. అందుకే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు సూచనలు...
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 9:56 AM IST
ఎట్టకేలకు స్పందించిన జెమీమా తండ్రి
ఖార్ జింఖానాలో మతమార్పిడులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ ఎట్టకేలకు స్పందించారు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 9:18 AM IST
గంగారెడ్డి హత్యకేసులో నిందితుడి అరెస్ట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి హత్యకేసులో బత్ని సంతోష్ అనే వ్యక్తిని జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 9:12 AM IST
పబ్లిక్లో 'లై డిటెక్టర్' టెస్ట్ సవాల్.. సీఎం రేవంత్ రెడ్డి స్వీకరిస్తారా.?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలదే కాకుండా సొంత పార్టీ మంత్రుల ఫోన్ సంభాషణలను కూడా ట్యాపింగ్ చేశారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్...
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 8:44 AM IST
'గుడ్ టచ్- బ్యాడ్ టచ్' గురించి చెప్పారు.. బయటపడ్డ స్కూల్ టీచర్ దారుణాలు
చిన్న పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 8:41 AM IST
భారతీయులకు గుడ్ న్యూస్.. ఆ స్కిల్స్ ఉంటే చాలు.!
భారతదేశం- జర్మనీ దేశల మధ్య సంబంధాల బలోపేతంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు గుప్పించారు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 8:03 AM IST
మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా..? ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..!
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రత్యక్ష వైమానిక దాడులను ప్రారంభించింది.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 7:54 AM IST
పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మృతి పట్ల సీఎం దిగ్భ్రాంతి
గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 7:35 AM IST
సరస్వతి పవర్ భూములపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్
పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అటవీ భూములు ఏవైనా ఉన్నాయా
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 7:31 AM IST