మూసీ ప్రక్షాళన అవసరం.. సహకరించండి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రవర్తిస్తుందన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 11:30 AM IST
రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ, హీరోయిన్ తండ్రి.. అలా ఎలా మోసపోయాడు..?
రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ, నటి దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీకి ప్రభుత్వ కమిషన్లో ఉన్నత పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఐదుగురు వ్యక్తుల గ్యాంగ్ రూ.25...
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 10:45 AM IST
సీఎం చంద్రబాబు ప్రతిపాదనకు ఓకే చెప్పిన కేంద్రం
గోదావరి, పెన్నార్ నదుల అనుసంధానం చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదనకు కేంద్రం శుక్రవారం అంగీకారం తెలిపింది.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 9:55 AM IST
ఆ కల్ట్ క్లాసిక్ సినిమా రీ రిలీజ్ కాబోతోంది
మణిరత్నం- రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'దళపతి' ఒక కల్ట్ క్లాసిక్గా పరిగణిస్తారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 9:13 AM IST
Video: క్షణం ఆలస్యం అయ్యుంటే ఆ కుక్క పరిస్థితి ఏమయ్యుండేది..?
రాజస్థాన్లోని మౌంట్ అబూలో శుక్రవారం ఓ చిరుతపులి ఇంటి గార్డెన్ ప్రాంతంలోకి ప్రవేశించి పెంపుడు కుక్కపై దారుణంగా దాడి చేసింది.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 9:00 AM IST
ఏంటి.. వాళ్లు వేలంపాటలో అందుబాటులో ఉండరా?
నవంబర్ 24 మరియు 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే IPL ప్లేయర్ వేలంలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ లేడని తెలుస్తోంది.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 8:33 AM IST
విషాదం.. 10 మంది పసికందులు సజీవదహనం
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 8:20 AM IST
లూపస్ కోసం సహజ చికిత్సలు
లూపస్ అనేది సంక్లిష్టమైన దీర్ఘకాలిక పరిస్థితి.. ఇది శరీరంలోని బహుళ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 8:11 AM IST
ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులకు మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ శుబావార్త చెప్పారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 7:54 AM IST
దేశ రాజధానిలో తీవ్రమైన వాయు కాలుష్యం.. ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు మార్పు
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 7:36 AM IST
కూటమి ప్రభుత్వం హయాంలో గిరిజనులకు మహర్దశ : కేంద్ర మంత్రి పెమ్మసాని
కూటమి ప్రభుత్వ హయాంలో గిరిజనులకు మహర్దశ అని.. వచ్చే అయిదేళ్లలో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక...
By Kalasani Durgapraveen Published on 15 Nov 2024 6:15 PM IST
పిలవని పెళ్లికి వెళ్లాడు.. క్షణాల్లో డబ్బు బ్యాగ్తో మాయమయ్యాడు..!
పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దొంగల ముఠాలు యాక్టివ్గా మారాయి. రాజస్థాన్లోని బలోత్రాలో వివాహ వేడుక నుంచి ఏడు లక్షల రూపాయల బ్యాగ్ మాయమైంది
By Kalasani Durgapraveen Published on 15 Nov 2024 4:45 PM IST