సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    కరోనా మృతులు: వారికి రూ.5 లక్షల పరిహారం.. సీఎం జగన్‌ హామీ
    కరోనా మృతులు: వారికి రూ.5 లక్షల పరిహారం.. సీఎం జగన్‌ హామీ

    దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎందరినో పొట్టన పెట్టుకుంటోంది. ఇప్పటికే కరోనా బారిన ఎంతో...

    By సుభాష్  Published on 13 Oct 2020 12:33 PM IST


    ఏసీబీకి చిక్కిన బాన్సువాడ రూరల్‌ సీఐ
    ఏసీబీకి చిక్కిన బాన్సువాడ రూరల్‌ సీఐ

    లంచాలు తీసుకుంటు ఎంతో మంది ఏసీబీకి అడ్డంగా దొరికిపోతున్నా మరి కొందరి ఉద్యోగుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఒక వైపు రాష్ట్రంలో లంచాలు అనేవి ఉండకూడదని...

    By సుభాష్  Published on 13 Oct 2020 10:45 AM IST


    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగకు పదివేలు.. రాష్ట్రాలకు రూ.12వేల కోట్లు
    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగకు పదివేలు.. రాష్ట్రాలకు రూ.12వేల కోట్లు

    కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అడ్వాన్స్‌గా రూ.10వేల చొప్పున ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా...

    By సుభాష్  Published on 13 Oct 2020 10:13 AM IST


    తెలంగాణలో కరోనాతో 1233 మంది మృతి: వైద్య ఆరోగ్యశాఖ
    తెలంగాణలో కరోనాతో 1233 మంది మృతి: వైద్య ఆరోగ్యశాఖ

    తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,708 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని...

    By సుభాష్  Published on 13 Oct 2020 9:24 AM IST


    15 నుంచి పూర్తి స్థాయిలో బస్సులు
    15 నుంచి పూర్తి స్థాయిలో బస్సులు

    ఏపీలో ఈనెల 15వ తేదీ నుంచి 28 వరకు పూర్తి స్థాయిలో బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దసరా రద్దీని...

    By సుభాష్  Published on 13 Oct 2020 9:11 AM IST


    ఏపీ: వాయుగుండంతో అల్లకల్లోలంగా మారిన సముద్రం
    ఏపీ: వాయుగుండంతో అల్లకల్లోలంగా మారిన సముద్రం

    కోస్తాంధ్రలో వాయుగుండం తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఈ...

    By సుభాష్  Published on 13 Oct 2020 8:53 AM IST


    హైదరాబాద్‌ ప్రజలకు 72 గంటల హెచ్చరిక
    హైదరాబాద్‌ ప్రజలకు 72 గంటల హెచ్చరిక

    హైదరాబాద్‌ నగరంలో వర్షం జోరుగా కురుస్తోంది. అయితే అక్టోబర్‌ 12 మధ్యాహ్నం నుంచి మొదలుకుని 72 గంటల పాటు అంటే దాదాపు మూడు రోజులు హైదరాబాద్‌ నగరంలో...

    By సుభాష్  Published on 12 Oct 2020 6:09 PM IST


    కరోనా వైరస్‌ మరింత ముదిరే అవకాశం ఉంది: ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు
    కరోనా వైరస్‌ మరింత ముదిరే అవకాశం ఉంది: ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు

    కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. వేసవి కాలంలో ఈ వైరస్‌ను నియంత్రించకపోతే శీతాకాలంలో ఇది మరింత ముదిరే అవకాశం ఉందని...

    By సుభాష్  Published on 12 Oct 2020 5:30 PM IST


    ఉచిత విద్యుత్‌పై సమీక్ష
    ఉచిత విద్యుత్‌పై సమీక్ష

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విద్యుత్‌శాఖ, ఉచిత విద్యుత్‌పై సోమవారం సమీక్షించారు. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని...

    By సుభాష్  Published on 12 Oct 2020 5:04 PM IST


    బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
    బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం విశాఖపట్నం కు ఆగ్నేయ దిశలో 280 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశలో 320 కిలోమీటర్ల దూరంలో...

    By సుభాష్  Published on 12 Oct 2020 4:07 PM IST


    ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అలాంటిది కాదు.. క్లారిటీ ఇచ్చిన టీమ్‌
    ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అలాంటిది కాదు.. క్లారిటీ ఇచ్చిన టీమ్‌

    ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఫిక్షన్‌ కథాంశంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో కొమురంభీమ్‌గా, రాచ్‌...

    By సుభాష్  Published on 12 Oct 2020 3:22 PM IST


    బీజేపీలో చేరిన నటి కుష్బూ
    బీజేపీలో చేరిన నటి కుష్బూ

    ప్రముఖ సినీ నటి కుష్బూ బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌ సభ్యత్వానికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఖుష్బూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం బీజేపీ...

    By సుభాష్  Published on 12 Oct 2020 2:51 PM IST


    Share it