ముంబైకి పొంచివున్న ప్రమాదం.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్థంభించిపోతోంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో...
By సుభాష్ Published on 15 Oct 2020 9:00 AM IST
రెడ్ అలర్ట్: అల్పపీడన ప్రాంతం మళ్లీ వాయుగుండం
వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ఏపీ-కర్ణాటక, మహారాష్ట్ర – తెలంగాణపై కొనసాగుతున్నవాయుగుండం భూ భాగంపైకి వచ్చినా బలహీనపడకుండా స్థిరంగా కొనసాగుతోంది....
By సుభాష్ Published on 15 Oct 2020 8:44 AM IST
ఏపీలో భారీ వర్షాలకు 10 మంది మృతి.. మృతులందరికీ ఎక్స్గ్రేషియా..!
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవతం అతాలకుతలం అవుతోంది. ఇటు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం...
By సుభాష్ Published on 14 Oct 2020 6:45 PM IST
ఏపీ: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
ఏపీలోని మరో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు...
By సుభాష్ Published on 14 Oct 2020 5:35 PM IST
ప్రమాదంలో మెట్రో పిల్లర్: భారీ వర్షానికి పిల్లర్ వద్ద కుంగిపోయిన భూమి
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అతాలకుతలం అవుతోంది. భారీ వర్షాల ధాటికి నగరంలోని...
By సుభాష్ Published on 14 Oct 2020 5:13 PM IST
గుల్బర్గాకు 80కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం
వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ఏపీ-కర్ణాటక, మహారాష్ట్ర - తెలంగాణపై కొనసాగుతున్నవాయుగుండం భూ భాగంపైకి వచ్చినా బలహీనపడకుండా స్థిరంగా కొనసాగుతోంది....
By సుభాష్ Published on 14 Oct 2020 4:18 PM IST
బొమ్మల తయారీ ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్లోని అలీఘఢ్లోని బొమ్మల తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు మృతి చెందారు. ముందుగా ఇద్దరు...
By సుభాష్ Published on 14 Oct 2020 3:29 PM IST
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 16 మంది సైనికులు మృతి
ఆప్ఘన్లో తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గోజర్దా౦-ఏ-నూర్ జిల్లాలోని బాగ్లాన్ ప్రావిన్స్లోని భద్రతా తనిఖీ కేంద్రంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో...
By సుభాష్ Published on 14 Oct 2020 3:06 PM IST
పట్టాలెక్కనున్న 392 ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వేశాఖ. దసరా, దీపావళి పండగల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో మరిన్ని ప్రత్యేక రైళ్లను...
By సుభాష్ Published on 14 Oct 2020 2:29 PM IST
గత ఏడాది ఆగస్టు 5న జరిగిన అవమానాన్ని మర్చిపోలేము: మహబూబా ముఫ్తీ
గత సంవత్సరం ఆగస్టు 5న జరిగిన అవమానాన్ని మాలో ఎవరు కూడా మార్చిపోలేమని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ అన్నారు. 14నెలల నిర్బంధం తర్వాత...
By సుభాష్ Published on 14 Oct 2020 1:51 PM IST
హైదరాబాద్ రెయిన్ అలర్ట్: ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు
హైదరాబాద్ భారీ వర్షంతో జలదిగ్బంధంలో ఉండిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నగరనంలోని పలు కాలనీల్లో వరదనీరు పోటెత్తింది. లోతట్టు...
By సుభాష్ Published on 14 Oct 2020 12:29 PM IST
కొత్త అవతారం ఎత్తబోతున్న రజనీకాంత్.. పూర్తి డైలాగులన్నీ..
సూపర్ స్టార్ రజనీకాంత్ మరో కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవడ్లో ప్రస్తుతం శివ డైరెక్షన్లో రజనీ అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్న...
By సుభాష్ Published on 14 Oct 2020 11:35 AM IST