హైదరాబాద్లో కరోనా అలజడి.. రెట్టింపవుతున్న కంటైన్మెంట్ జోన్లు..!
దేశ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న కరోనా వైరస్ ఇక హైదరాబాద్లో విజృంభిస్తోంది. గ్రేటర్ కంటైన్మెంట్ జోన్ల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. హైదరాబాద్లో...
By సుభాష్ Published on 17 May 2020 3:37 PM IST
మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు.. నేడు కేంద్రం అధికారిక ప్రకటన!
దేశం వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. కేంద్ర విధించిన మూడో దశ లాక్డౌన్ మే 17వ తేదీతో...
By సుభాష్ Published on 17 May 2020 1:03 PM IST
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. రాకపోకలు బంద్
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మరో ముందడుగు వేసింది. దేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్...
By సుభాష్ Published on 17 May 2020 11:45 AM IST
ఏపీలో మరో గ్యాస్ లీకేజీ.. భయాందోళనలో స్థానికులు
విశాఖ ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ ఘటన మర్చిపోకముందే మరెన్నో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. పరిశ్రమ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అమాయకుల...
By సుభాష్ Published on 17 May 2020 10:21 AM IST
మానవ జీవితంలో అత్యంత కీలకంగా మారిన టెలి కమ్యూనికేషన్
నేడు ప్రపంచ టెలి కమ్యూనికేషన్ దినోత్సవంఈ రోజుల్లో మానవ జీవితంలో టెలి కమ్యూనికేషన్ అత్యంత కీలకంగా మారింది. విద్య, వ్యాపార, ఉపాధి, వైద్యం ఇలా అన్ని...
By సుభాష్ Published on 17 May 2020 9:22 AM IST
హైదరాబాద్: బర్త్డే పార్టీ కొంప ముంచింది.. 23 మందికి కరోనా
హైదరాబాద్లో జరిగిన ఓ బర్త్డే పార్టీ కారణంగా 23 మందికి కరోనా పాజిటివ్ తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. మాదన్నపేటలోని అపార్ట్ మెంట్లో ఓ బర్త్డే పార్టీ...
By సుభాష్ Published on 16 May 2020 8:57 PM IST
ఒకే దేశం - ఒకే మార్కెట్ విధానం అమలు చేస్తున్నాం: మంత్రి నిర్మలాసీతారామన్
ఒకే దేశం- ఒకే మార్కెట్ విధానాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నాలుగో విడత ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఆమె...
By సుభాష్ Published on 16 May 2020 7:59 PM IST
బంగారం పరుగులు.. ఎంతంటే..
వరుసగా బంగారం ధరలు పరులు పెడుతున్నాయి. శనివారం దేశీయంగా బంగారం ధరలు ఎగబాకాయి. ఇక అదే దారిలో కూడా వెండి కూడా పయనిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల...
By సుభాష్ Published on 16 May 2020 7:31 PM IST
ఏపీ: ఖాకీల కన్నెర్ర.. వలస కూలీలపై విరిగిన లాఠీ (వీడియోతో)
రెక్కాడితే డొక్కాడని వలస కూలీలపై ఏపీ పోలీసులు లాఠీలతో ప్రతాపం చూపించారు. ఏ తప్పు చేయని వారిపై లాఠీతో మోత మోగించారు. అయితే లాఠీలతో చితకబాదడం ఏపీ...
By సుభాష్ Published on 16 May 2020 1:53 PM IST
Paytm కీలక నిర్ణయం: ఇంటివద్దకే నగదు సదుపాయం.. ఎలాగంటే..
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో లాక్డౌన్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నగదు తీసుకోవడానికి ఏటీఎం వెళ్లడం ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ...
By సుభాష్ Published on 16 May 2020 1:09 PM IST
జియో బంపర్ ఆఫర్: రూ. 4కే 1జీబీ డేటా..!
టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న జియో తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. లాక్డౌన్ కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు వర్క్ ప్రమ్...
By సుభాష్ Published on 16 May 2020 12:05 PM IST
లాక్డౌన్: తెలంగాణలో మరిన్ని సడలింపులు ఇవే..
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో లాక్డౌన్ మే 29 వరకూ కొనసాగనుంది. శుక్రవారం రాత్రి సమీక్ష సమావేశం...
By సుభాష్ Published on 16 May 2020 11:07 AM IST