టీటీడీ ఆస్తులు విక్రయించే హక్కు మీకు ఎక్కడిది.. కన్నా ఫైర్..
తిరుమల శ్రీవారికి సంబంధించి తమిళనాడులో ఉన్న 23 స్థిరాస్తులను వేలం వేయడాన్ని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా...
By సుభాష్ Published on 24 May 2020 3:38 PM IST
ఏపీలో ఒకేరోజు కొత్తగా 66 కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్ ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు...
By సుభాష్ Published on 24 May 2020 1:58 PM IST
యోగి సర్కార్ సంచలన నిర్ణయం.. ఆరు నెలల పాటు ఎస్మా ప్రయోగం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచనాలకు మారుపేరు. ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనమే ఉంటుంది. ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ...
By సుభాష్ Published on 24 May 2020 1:17 PM IST
ఓయూ వద్ద తీవ్ర ఉద్రిక్తత
ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూములు అక్రమణకు గురవుతున్నాయని, భూములను పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. భూములను...
By సుభాష్ Published on 24 May 2020 12:53 PM IST
వరంగల్: బావిలో మృతదేహాల మిస్టరీ: రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెలకుంట బావిలో బయటపడ్డ 9 మంది మృతదేహాల మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే...
By సుభాష్ Published on 24 May 2020 11:52 AM IST
మొదటిసారిగా తెలంగాణ యాసలో మాట్లాడనున్న నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని.. ఎప్పటికప్పుడు కొత్త స్టోరీలతో కెరీర్లో ముందుకెళ్తున్నాడు. అలాగే కొత్త డైరెక్టర్లను కూడా ప్రోత్సహిస్తుంటాడు. అయితే తాజాగా నాని...
By సుభాష్ Published on 24 May 2020 10:29 AM IST
సీఎం యోగి ఆదిత్యానాథ్ను చంపేస్తామంటూ బెదిరింపు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి.. సంచనాలకు మారుపేరుగా ఎంతో పేరుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ అధికారుల్లో దడ పుట్టిస్తున్నాడు....
By సుభాష్ Published on 23 May 2020 9:36 PM IST
వరంగల్: బావిలో మృతదేహాల మిస్టరీ: ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన నిజాలు..!
తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెలకుంట బావిలో బయటపడ్డ 9 మంది మృతదేహాల మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం...
By సుభాష్ Published on 23 May 2020 7:49 PM IST
జూన్ 1 తర్వాత హైదరాబాద్ మెట్రో..!
కరోనా మహమ్మారితో లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ మెట్రో సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇక జూన్ 1 తర్వాత మళ్లీ పునః ప్రారంభం కానున్నాయి. ఇందుకు...
By సుభాష్ Published on 23 May 2020 6:53 PM IST
వారానికి మూడుసార్లు చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది: రకుల్
రకుల్ ప్రీత్.. ఈపేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అందరికి తెలిసిందే. 'కెరటం' మూవీతో పరిచయమైన ఈ భామ ఆ తర్వాత తన అందంతో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది....
By సుభాష్ Published on 23 May 2020 4:35 PM IST
కరోనాతో 18 మంది పోలీసులు మృతి
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇక అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రంలో నమోదవుతున్నాయి....
By సుభాష్ Published on 23 May 2020 3:40 PM IST
ఇక నుంచి సగం ధరకే తిరుమల లడ్డు
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో గత రెండు నెలలకుపైగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాలను నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో భక్తుల కోరిక మేరకు...
By సుభాష్ Published on 23 May 2020 2:13 PM IST