సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    హైదరాబాద్‌: పాతబస్తీలో దారుణ హత్య
    హైదరాబాద్‌: పాతబస్తీలో దారుణ హత్య

    పాతబస్తీలోని బహదూర్‌పురా పోలీస్‌ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. శనివారం రాత్రి మహమ్మద్‌ అలియాస్‌ చోర్‌ మహమ్మద్‌ (25) అనే వ్యక్తిని మిరాలం...

    By సుభాష్  Published on 31 May 2020 7:10 AM IST


    పెట్టెలో ఉన్నంత వరకే మంచివాడిని..బయటకు వచ్చాక నేను కాలుతూ నీ జీవితాన్ని నాశనం చేస్తా..జాగ్రత్త
    పెట్టెలో ఉన్నంత వరకే మంచివాడిని..బయటకు వచ్చాక నేను కాలుతూ నీ జీవితాన్ని నాశనం చేస్తా..జాగ్రత్త

    ముఖ్యాంశాలు ఫ్యాషన్‌ మత్తులో యువత ధూమపానం ధూమపానం వల్ల అనర్థాలు ఎన్నో.. ప్రాణాలు పోతున్నా.. పెడచెవిన పెడుతున్న పొగరాయుళ్లు నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక...

    By సుభాష్  Published on 31 May 2020 1:05 AM IST


    లాక్‌డౌన్‌ 5.0లో భారీ సడలింపులు
    లాక్‌డౌన్‌ 5.0లో భారీ సడలింపులు

    దేశ వ్యాప్తంగా కరోనా కొరలు చాస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.....

    By సుభాష్  Published on 30 May 2020 10:06 PM IST


    న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌
    న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

    ఇకపై స్కూళ్లు 100 రోజులే..!దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన...

    By సుభాష్  Published on 30 May 2020 9:31 PM IST


    దేశంలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
    దేశంలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

    దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మే 31 లాక్‌డౌన్‌ 4.0 ముగియనుండటంతో దానిని...

    By సుభాష్  Published on 30 May 2020 8:15 PM IST


    రాబోయే 48 గంటల్లో అల్పపీడనం: ఐఎండీ
    రాబోయే 48 గంటల్లో అల్పపీడనం: ఐఎండీ

    భారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు, రైతులకు గుడ్‌న్యూస్‌ వినిపించిన విషయం తెలసిందే. ఒక వైపు దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే .. మరో వైపు...

    By సుభాష్  Published on 30 May 2020 7:36 PM IST


    జూన్‌ 8వ తేదీ వరకూ పొడిగింపు: సీఎం కేసీఆర్
    జూన్‌ 8వ తేదీ వరకూ పొడిగింపు: సీఎం కేసీఆర్

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను జూన్‌ 8వ తేదీ వరకూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు...

    By సుభాష్  Published on 30 May 2020 5:42 PM IST


    సమంతకు టెన్త్‌, ఇంటర్‌లో ఎన్ని మార్కులో తెలిస్తే ..
    సమంతకు టెన్త్‌, ఇంటర్‌లో ఎన్ని మార్కులో తెలిస్తే ..

    సమంత.. తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగచైతన్యతోనే పెళ్లి చేసుకుంది. ఏ మాయ చేశావే మూవీతో కుర్రాళ్లను మాయలో పడేసింది. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్‌...

    By సుభాష్  Published on 30 May 2020 4:18 PM IST


    గ్యాస్‌ సిలిండర్ల ట్రక్కు పేలుడు.. వీడియో చూశారంటే..
    గ్యాస్‌ సిలిండర్ల ట్రక్కు పేలుడు.. వీడియో చూశారంటే..

    జమ్మూకశ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉదంపూర్‌ జిల్లాలో టిక్రీ ప్రాంతంలో ఎల్‌పీజీ సిలిండర్ల ట్రక్కు ఒక్కసారిగా పేలిపోయింది. అధికారుల అందించిన వివరాల...

    By సుభాష్  Published on 30 May 2020 2:40 PM IST


    ఇకపై స్కూళ్లు 100 రోజులే..!
    ఇకపై స్కూళ్లు 100 రోజులే..!

    దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక కరోనా...

    By సుభాష్  Published on 30 May 2020 1:49 PM IST


    జగన్‌ పాలనకు ఏడాది.. తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే..
    జగన్‌ పాలనకు ఏడాది.. తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే..

    ముఖ్యాంశాలు జగన్‌ పాలనకు ఏడాది పూర్తి ఎన్నో పథకాలకు శ్రీకారం ఏడాది పాలనలో కీలక నిర్ణయాలు'నేను విన్నాను.. నేను ఉన్నాను' అన్న నినాదంతో 2019 మే 23న 151...

    By సుభాష్  Published on 30 May 2020 11:33 AM IST


    మోదీ పాలకు ఏడాది పూర్తి..భారతావనిపై మోదీ చెరగని ముద్ర
    మోదీ పాలకు ఏడాది పూర్తి..భారతావనిపై మోదీ చెరగని ముద్ర

    దేశ ప్రధాని నరేంద్రమోదీ రెండో సారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. శనివారం నాటితో ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గత ఐదేళ్ల పాలన...

    By సుభాష్  Published on 30 May 2020 9:36 AM IST


    Share it