సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    హైదరాబాద్‌లో పంజా విసురుతున్న కరోనా.. రాష్ట్రంలో 3147 కరోనా కేసులు
    హైదరాబాద్‌లో పంజా విసురుతున్న కరోనా.. రాష్ట్రంలో 3147 కరోనా కేసులు

    తెలంగాణలో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా నిన్న తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ...

    By సుభాష్  Published on 5 Jun 2020 8:28 AM IST


    తెరుచుకోనున్న ఆలయాలు.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
    తెరుచుకోనున్న ఆలయాలు.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక కరోనాను కట్టడి చేసేందుకు దేశ...

    By సుభాష్  Published on 5 Jun 2020 7:38 AM IST


    టెన్షన్‌.. టెన్షన్‌.. తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు
    టెన్షన్‌.. టెన్షన్‌.. తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు

    తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా రోజురోజుకు విజృంభిస్తోంది. కేసుల నమోదు చూస్తుంటే గుండెల్ల దడపుట్టుకొస్తుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో...

    By సుభాష్  Published on 4 Jun 2020 10:08 PM IST


    ఏనుగు మృతి: నిందితుల ఆచూకీ చెబితే రూ.2 లక్షల నగదు ప్రకటించిన హైదరాబాద్‌ వాసి
    ఏనుగు మృతి: నిందితుల ఆచూకీ చెబితే రూ.2 లక్షల నగదు ప్రకటించిన హైదరాబాద్‌ వాసి

    కేరళలోని మలప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు చంపిన ఘటనపై దేశ వ్యాప్తంగా అందరి హృదయాలను కదిలించింది. ఆహారం కోసం అలమటిస్తూ ఆ గ్రామంలోకి వెళ్లిన ఏనుగుకు కొందరు...

    By సుభాష్  Published on 4 Jun 2020 9:37 PM IST


    జూన్‌ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
    జూన్‌ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

    ఏపీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో రెండు నెలలకుపైగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక ఐదోదశ లాక్‌డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం...

    By సుభాష్  Published on 4 Jun 2020 4:35 PM IST


    చిన్నారికి పాలు అందివ్వడానికి ఆయన చేసిన ప్రయత్నం
    చిన్నారికి పాలు అందివ్వడానికి ఆయన చేసిన ప్రయత్నం

    మన సమాజంలో చెడు ఎన్ని రూపాల్లో ఉంటుందో మంచి కూడా అంత కంటే ఎక్కవ రూపాల్లో ఉంటుంది అని చెప్పడానికి ఈ సంఘటనే సాక్ష్యం. ఇప్పటికే వలస కూలీలు పడుతున్న...

    By సుభాష్  Published on 4 Jun 2020 3:58 PM IST


    తెలంగాణ ఆర్టీఏ కీలక నిర్ణయం.. ఇక ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లకుండానే ఇంట్లో నుంచే సేవలు
    తెలంగాణ ఆర్టీఏ కీలక నిర్ణయం.. ఇక ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లకుండానే ఇంట్లో నుంచే సేవలు

    ముఖ్యాంశాలు డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన లైసెన్స్‌, లెర్నింగ్‌ అన్ని మొబైల్‌ నుంచే.. 17 రకాల సేవలు అందుబాటులో తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయంతెలంగాణ...

    By సుభాష్  Published on 4 Jun 2020 3:39 PM IST


    రక్షణశాఖ కార్యదర్శికి కరోనా
    రక్షణశాఖ కార్యదర్శికి కరోనా

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇక భారత రక్షణశాఖలోకరోనా కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా...

    By సుభాష్  Published on 4 Jun 2020 2:50 PM IST


    ఏనుగు మృతిపై సంచలన ప్రకటన.. నిందితుల ఆచూకీ చెబితే రూ.50వేలు
    ఏనుగు మృతిపై సంచలన ప్రకటన.. నిందితుల ఆచూకీ చెబితే రూ.50వేలు

    కేరళలోని మలప్పురంలో స్థానికులు పేలుడు పదార్థాలతో నిండిన ఫైనాపిల్‌ను ఏనుగుకు తినిపించగా, అది పేలి తీవ్ర రక్రస్రావంతో నదిలోకి వెళ్లి మృతి చెందింది....

    By సుభాష్  Published on 4 Jun 2020 1:49 PM IST


    కేరళ: ఏనుగు మృతిపై కేంద్రం సీరియస్‌
    కేరళ: ఏనుగు మృతిపై కేంద్రం సీరియస్‌

    కేరళలో ఏనుగుపై జరిగిన దారుణంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది....

    By సుభాష్  Published on 4 Jun 2020 12:20 PM IST


    ఐఏఎస్‌ ఆఫీసర్‌పై అత్యాచారం కేసు
    ఐఏఎస్‌ ఆఫీసర్‌పై అత్యాచారం కేసు

    ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జంజ్‌గిర్‌-చంపాజిల్లా మాజీ కలెక్టర్‌పై అత్యాచారం కేసు నమోదైంది. జిల్లా మాజీ కలెక్టర్‌ జేకే పాతక్‌పై ఓ మహిళ ఫిర్యాదు...

    By సుభాష్  Published on 4 Jun 2020 12:01 PM IST


    ఢిల్లీలో భూకంపం.. ఇళ్ల నుంచి జనాల పరుగులు
    ఢిల్లీలో భూకంపం.. ఇళ్ల నుంచి జనాల పరుగులు

    ఢిల్లీలో భూకంపం సంభవించింది. బుధవారం అర్థరాత్రి నోయిడాకు దక్షిణ తూర్పు భాగంలో 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు....

    By సుభాష్  Published on 4 Jun 2020 11:12 AM IST


    Share it