సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌
    తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

    తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. పిల్లల నుంచి వృద్దుల వరకూ ఎవ్వరిని వదలడం లేదు. ఇక...

    By సుభాష్  Published on 14 Jun 2020 5:41 PM IST


    ఢిల్లీ: కరోనాను అరికట్టేందుకు అమిత్‌ షా కీలక నిర్ణయం
    ఢిల్లీ: కరోనాను అరికట్టేందుకు అమిత్‌ షా కీలక నిర్ణయం

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కాలరాస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కరోనాను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగిన సమావేశం...

    By సుభాష్  Published on 14 Jun 2020 5:18 PM IST


    ఉదయం పెళ్లి.. రాత్రి శోభనం గదిలో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
    ఉదయం పెళ్లి.. రాత్రి శోభనం గదిలో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

    ఉదయం పెళ్లి వేడుకతో కళకళలాడిన ఆ ఇల్లు రాత్రికే రక్తసిక్తమైంది. బంధువుల సమక్షంలో పెళ్లి పీటలపై ఒక్కటైన ఆ జంట రాత్రికి శవాలుగా మారిపోయారు. శోభనం గదిలో...

    By సుభాష్  Published on 14 Jun 2020 4:26 PM IST


    ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 294 పాజిటివ్ కేసులు
    ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 294 పాజిటివ్ కేసులు

    ఏపీలోకరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 294 కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 6152కు...

    By సుభాష్  Published on 14 Jun 2020 3:45 PM IST


    ఈ రెండు ఒకటి కాదు.. హాట్‌ టాపిక్‌గా మారిన పరోటా, రోటీ లొల్లి
    ఈ రెండు ఒకటి కాదు.. హాట్‌ టాపిక్‌గా మారిన పరోటా, రోటీ లొల్లి

    పరోటా, రోటీ చూడడానికి ఒకేలా కనిపిస్తుంటాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే జీఎస్‌టీ విషయానికొస్తే వీటి రెండింటి మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటుంది....

    By సుభాష్  Published on 14 Jun 2020 2:10 PM IST


    రూ. 50 వేలకు చేరువలో బంగారం
    రూ. 50 వేలకు చేరువలో బంగారం

    గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. బంగారం ధరలు పెరగడం, తగ్గడంపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌...

    By సుభాష్  Published on 14 Jun 2020 1:15 PM IST


    రేపటి నుంచి జిల్లాలో కఠిన ఆంక్షలు.. ఉదయం 6 నుంచి 9 వరకూ మాత్రమే రోడ్లపైకి..
    రేపటి నుంచి జిల్లాలో కఠిన ఆంక్షలు.. ఉదయం 6 నుంచి 9 వరకూ మాత్రమే రోడ్లపైకి..

    దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే జూన్‌ 16 తర్వాత...

    By సుభాష్  Published on 14 Jun 2020 12:40 PM IST


    జూన్‌ 16 తర్వాత భారత్‌లో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌.. నిజమేనా..?
    జూన్‌ 16 తర్వాత భారత్‌లో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌.. నిజమేనా..?

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు మృత్యుఘంటికలు మోగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కరోనా...

    By సుభాష్  Published on 14 Jun 2020 11:42 AM IST


    తెలంగాణ: రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 253 కేసులు.. ఎంత మంది మృతి అంటే..
    తెలంగాణ: రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 253 కేసులు.. ఎంత మంది మృతి అంటే..

    లాక్‌డౌన్ ఎత్తివేయడంతో తెలంగాణలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 253 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల...

    By సుభాష్  Published on 13 Jun 2020 9:57 PM IST


    మహిళ ఆర్ఐపై దురుసుగా ప్రవర్తించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే .. వీడియో వైరల్
    మహిళ ఆర్ఐపై దురుసుగా ప్రవర్తించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే .. వీడియో వైరల్

    శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ రౌడీలా వ్యవహారించారు. చెరువులను కబ్జా చేసేలా ప్రొత్సహిస్తున్నారని అరోపణలు ఎదుర్కొంటున్ననేపథ్యంలో.. అడ్డు తగిలిన...

    By సుభాష్  Published on 13 Jun 2020 7:43 PM IST


    రెస్టారెంట్‌ యజమానులకు 723 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
    రెస్టారెంట్‌ యజమానులకు 723 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

    అప్పుడప్పుడు కొన్ని కేసుల్లో విచిత్రమైన శిక్షలు విధిస్తుంటుంది కోర్టు. కోర్టును ఎవరికైన జైలు శిక్ష విధిస్తే పది, ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష...

    By సుభాష్  Published on 13 Jun 2020 7:01 PM IST


    జేసీ ప్రభాకర్‌ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌
    జేసీ ప్రభాకర్‌ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

    దివాకర్‌ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో అరెస్ట్‌ అయిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది....

    By సుభాష్  Published on 13 Jun 2020 6:19 PM IST


    Share it