విషాదం: చికెన్లో మసాలకు బదులు విషం గుళికలు.. ఇద్దరు చిన్నారులు మృతి
ఓ వృద్ధురాలు మతిమరుపే ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. మసాలా అనుకుని చికెన్లో విష గుళికలు వేయడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఇద్దరు మనవళ్లు...
By సుభాష్ Published on 23 Jun 2020 11:03 AM IST
రేపు 'వైఎస్ఆర్ కాపు నేస్తం' పథకం ప్రారంభం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన పరంగా దూసుకెళ్తున్నారు. పాలన పగ్గాలు చేపట్టిన ఏడాదిలోనే ఎన్నో పథకాలు చేపట్టి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రజా...
By సుభాష్ Published on 23 Jun 2020 10:24 AM IST
వాణిజ్య పన్నుల శాఖ అధికారిణిగా కల్నల్ సంతోష్ భార్య.!
భారత్ - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటలోని ఆయన...
By సుభాష్ Published on 23 Jun 2020 9:44 AM IST
పసిడి పరుగులు.. రూ. 50వేలు దాటిన బంగారం ధర
బంగారం ధర పరుగులు పెడుతోంది. పసిడి పరుగులు పెడుతుండటంతో బంగారం ప్రియులకు టెన్షన్ మొదలైంది. ఇప్పుడు ఏకంగా రూ.50వేలు దాటేసింది. తాజాగా హైదరాబాద్లో...
By సుభాష్ Published on 23 Jun 2020 8:56 AM IST
91 లక్షల దాటిన కరోనా కేసులు.. ఒక్క రోజే 1.83 లక్షల కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో తీవ్ర భయాందోళన నెలకొంది. చైనాలో పుట్టిన ఈ మాయదారి...
By సుభాష్ Published on 23 Jun 2020 8:17 AM IST
ముగ్గురు క్రికెటర్లకు కరోనా
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశాలన్నింటినీ పట్టిపీడిస్తోంది. ఇక పాకిస్థాన్లో కరోనా తీవ్రతరమవుతోంది. అక్కడ రోజురోజుకు కేసులు...
By సుభాష్ Published on 23 Jun 2020 7:33 AM IST
న్యూస్మీటర్ టాప్ 10 న్యూస్
మృత్యువు వెంటాడుతున్నా.. రోమాలు నిక్కబొడిచేలా సంతోష్ వీరోచిత పోరుగల్వాన్ ఘటన.. యావత్ దేశాన్ని విషాదంలో ముంచేయటమే కాదు.. డ్రాగన్ దురాగతంపై ఆగ్రహావేశాలు...
By సుభాష్ Published on 22 Jun 2020 4:51 PM IST
కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్.. రూ.5 కోట్ల చెక్కు అందజేత
భారత్ - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు...
By సుభాష్ Published on 22 Jun 2020 4:18 PM IST
ఏపీ ముఖ్యమంత్రికి పెరిగిన ప్రజామద్దతు.. ఏడాది పాలనపై సీపీఎస్ సర్వే
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రజామద్దతు భారీగా పెరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా.. భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారు. ఏడాదిగా సీఎం...
By సుభాష్ Published on 22 Jun 2020 3:06 PM IST
ఈతకు వెళ్లి 8 మంది విద్యార్థులు మృతి
చైనాలో విషాదం చోటు చేసుకుంది. నదిలో మునిగి 8 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన దక్షిణ చైనా టోంగ్జియా ప్రాంతంలో చోటు చేసుకుంది. సరదాగా నదిలో...
By సుభాష్ Published on 22 Jun 2020 2:27 PM IST
నిఘా వర్గాల హెచ్చరికతో ఢిల్లీలో హై అలర్ట్
దేశ రాజధాని అయిన ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీకి ఉగ్రముప్పు పొంచివుందని, భారీ విధ్వంసం పాల్పడేందుకు ప్లాన్వేసినట్లు నిఘా వర్గాల హెచ్చరికలతో...
By సుభాష్ Published on 22 Jun 2020 1:40 PM IST
26వేల కిలోల గోమాంసం పట్టివేత
కోల్కతా నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న గోమాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్లో ఈ గోమాంసాన్ని తరలిస్తుండగా, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం...
By సుభాష్ Published on 22 Jun 2020 1:01 PM IST