సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    తెలంగాణలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు
    తెలంగాణలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

    తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌...

    By సుభాష్  Published on 16 July 2020 7:39 AM IST


    హైదరాబాదీయుల కొత్త ఐడియా.. ఇల్లు ఖాళీ చేసి అలా చేస్తున్నారు
    హైదరాబాదీయుల కొత్త ఐడియా.. ఇల్లు ఖాళీ చేసి అలా చేస్తున్నారు

    తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరం కరోనా కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మహమ్మారి ముందు వరకు నిత్యం హైదరాబాద్ కు వచ్చేందుకు లక్షలాది మంది...

    By సుభాష్  Published on 15 July 2020 3:55 PM IST


    న్యూస్‌మీట‌ర్ టాప్ 10 న్యూస్‌
    న్యూస్‌మీట‌ర్ టాప్ 10 న్యూస్‌

    మాస్క్‌ ధరించకుంటే రూ. 10వేల జరిమానా!దేశంలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ఎవరికి వారే జాగ్రత్తలు...

    By సుభాష్  Published on 15 July 2020 3:18 PM IST


    కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం.. మంత్రి పేరు బయటకు  
    కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం.. మంత్రి పేరు బయటకు  

    గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారం కేరళ ప్రభుత్వాన్ని ఇరకాటంలో తోసింది. ఈ కేసుకు సంబంధించి సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి.‌ కేరళ సీఎం పినరయి...

    By సుభాష్  Published on 15 July 2020 3:04 PM IST


    లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణకు రూ.70వేల కోట్ల నష్టం
    లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణకు రూ.70వేల కోట్ల నష్టం

    కరోనా మహమ్మారి.. మన ఆరోగ్యాల్నే కాదు.. మన సమాజాన్నే ఆర్థికంగా ఆగంచేసింది. కొవిడ్‌ కట్టడికోసం అమలుచేసిన లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణ ప్రజలు దాదాపు రూ.70 వేల...

    By సుభాష్  Published on 15 July 2020 2:46 PM IST


    ఏపీ కేబినెట్‌ భేటీ.. కొత్త జిల్లాలపై కీలక నిర్ణయం
    ఏపీ కేబినెట్‌ భేటీ.. కొత్త జిల్లాలపై కీలక నిర్ణయం

    ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్‌ సమావేశంలో 22 అంశాలపై చర్చించింది. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ...

    By సుభాష్  Published on 15 July 2020 2:02 PM IST


    కేంద్రం కీలక నిర్ణయం: బ్రహ్మపుత్ర నది కింద భారీ సొరంగం
    కేంద్రం కీలక నిర్ణయం: బ్రహ్మపుత్ర నది కింద భారీ సొరంగం

    కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మకంగా కీలకమైన టన్నెల్‌ (సొరంగం) నిర్మాణానికి ఆమోదం...

    By సుభాష్  Published on 15 July 2020 1:31 PM IST


    18 ఎమ్మెల్యేలకు నోటీసులు
    18 ఎమ్మెల్యేలకు నోటీసులు

    రాజస్థాన్‌లో రాజకీయం వేడెక్కుతోంది. సచిన్‌ పైలట్‌, ఆయన వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ పార్టీ బుధవారం నోటీసులు జారీ చేసింది. సీఎల్పీ...

    By సుభాష్  Published on 15 July 2020 12:21 PM IST


    కరోనా విజృంభణ: హైదరాబాద్‌లో హైరిస్క్‌ జోన్లను ప్రకటించిన తెలంగాణ సర్కార్‌
    కరోనా విజృంభణ: హైదరాబాద్‌లో హైరిస్క్‌ జోన్లను ప్రకటించిన తెలంగాణ సర్కార్‌

    తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లో...

    By సుభాష్  Published on 15 July 2020 11:43 AM IST


    విద్యార్థుల విషయంలో ఎట్టకేలకు మంచి నిర్ణయం తీసుకున్న ట్రంప్..!
    విద్యార్థుల విషయంలో ఎట్టకేలకు మంచి నిర్ణయం తీసుకున్న ట్రంప్..!

    ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్న విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనంటూ కొద్దిరోజుల కిందట ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిపై...

    By సుభాష్  Published on 15 July 2020 11:04 AM IST


    నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం: కొత్త జిల్లాలపై కీలక నిర్ణయం
    నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం: కొత్త జిల్లాలపై కీలక నిర్ణయం

    ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రయత్నాలు ముమ్మరం జరుగుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేయడానికి ఉన్నతస్థాయి కమిటీ...

    By సుభాష్  Published on 15 July 2020 9:49 AM IST


    మాస్క్‌ ధరించకుంటే రూ. 10వేల జరిమానా!
    మాస్క్‌ ధరించకుంటే రూ. 10వేల జరిమానా!

    దేశంలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు....

    By సుభాష్  Published on 15 July 2020 8:22 AM IST


    Share it