బ్రేకింగ్: మధ్యప్రదేశ్ గవర్నర్ మృతి
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ (85) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి...
By సుభాష్ Published on 21 July 2020 8:08 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంపు
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోలపై రూ.1.24, డీజిల్పై రూ.0.93 పైసల...
By సుభాష్ Published on 20 July 2020 8:09 PM IST
చైనాకు వార్నింగ్ ఇచ్చేలా భారత్ నావిక విన్యాసాలు
గాల్వన్ లోయలో భారత్ -చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం భారత్లో స్పష్టమైన మార్పు వైఖరి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సరిహద్దుల్లో భారత సైనికుల...
By సుభాష్ Published on 20 July 2020 7:52 PM IST
న్యూస్మీటర్ టాప్ 10 న్యూస్
షాకింగ్.. ఏపీలో కొత్తగా 4074 కరోనా కేసులుఏపీలో కరోనా వైరస్ కొరలు చాస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తం...
By సుభాష్ Published on 20 July 2020 7:22 PM IST
షాకింగ్.. ఏపీలో కొత్తగా 4074 కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్ కొరలు చాస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. గడిచిన 24 గంటల్లో 4074 పాజిటివ్...
By సుభాష్ Published on 20 July 2020 6:56 PM IST
తెలంగాణలో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మఠ్వాడ నుంచి ఉత్తర తమిళనాడు వరకు మధ్య కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి...
By సుభాష్ Published on 20 July 2020 6:33 PM IST
గవర్నర్ను కలిసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్
ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం హాట్ టాపిగా మారింది. నిమ్మగడ్డ తిరిగి నియమాకానికి సంబంధించి కోర్టులో జరిగిన వ్యవహారం తెలిసిందే. అయితే...
By సుభాష్ Published on 20 July 2020 5:58 PM IST
గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ను కలిశారు. సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్ నుంచి రాజ్భవన్కు వెళ్లిన కేసీఆర్.. గవర్నర్తో...
By సుభాష్ Published on 20 July 2020 5:01 PM IST
ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక నిర్ణయం.. రామ మందిర నిర్మాణానికి విరాళం
ఏపీలోని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి తనవంతు మూడు నెలల వేతనాన్ని విరాళంగా...
By సుభాష్ Published on 20 July 2020 4:16 PM IST
గ్యాంగ్స్టర్ వికాస్ దూబే పోస్టు మార్టంలో ఏముందంటే..!
ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్ వికాస్దూబే ఎన్కౌంటర్ సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన ఘటనలో ప్రధాన నిందితుడైన...
By సుభాష్ Published on 20 July 2020 2:19 PM IST
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రైవేటు రైళ్లను నడిపేందుకు కసరత్తు..!
భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేటు రైళ్లను నడిపేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రెండు రూట్లలో ప్రైవేటు...
By సుభాష్ Published on 20 July 2020 1:40 PM IST
లైవ్ వీడియో చాట్ యాప్స్.. ఎవరికి నచ్చినట్లు వాళ్లు..!
కొద్దిరోజుల కిందటే భారత్ లో టిక్ టాక్ ను తీసేయడంతో ఆ స్థానంలోకి రావడానికి వివిధ సంస్థలకు చెందిన యాప్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక స్మార్ట్ ఫోన్...
By సుభాష్ Published on 20 July 2020 12:41 PM IST