తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలపై సీఎంవో ప్రెస్ నోట్ లో ఏముంది?
కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించటం.. బులిటెన్ విడుదల చేయటంతోపాటు.. ఇతర అంశాలకు సంబంధించి హైకోర్టును పలువురు ఆశ్రయిచటం.. పిటిషన్ల విచారణ సందర్భంగా...
By సుభాష్ Published on 22 July 2020 12:23 PM IST
తెలంగాణ సర్కార్పై హైకోర్టు ఆగ్రహం ఎందుకు?
ఎవరి పని వారు చేయాలి. ఫలానా వారు పని ఎందుకిలా చేస్తున్నారు? అని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. కోర్టులు స్పందిస్తున్న తీరుతో...
By సుభాష్ Published on 22 July 2020 11:35 AM IST
నిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ రిజల్ట్ మాటేమిటి?
కరోనాకు చెక్ చెప్పే వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే....
By సుభాష్ Published on 22 July 2020 11:08 AM IST
కొత్త సచివాలయానికి కేసీఆర్ చేసిన మార్పులు ఏమిటి?
ఎవరేం అనుకున్నా ఫర్లేదు. ఏమైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేయటం కోసం ఎంత ఖర్చు అయినా పెడదాం. పని పూర్తి చేద్దామన్న...
By సుభాష్ Published on 22 July 2020 10:46 AM IST
కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలోవ్యాపిస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడగా, తాజాగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి...
By సుభాష్ Published on 22 July 2020 10:13 AM IST
ఢిల్లీ జనాభాలో 23శాతం మందికి కరోనా వైరస్
దేశంలోకరోనా వైరస్ తీవ్రంగా ఉంది. ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఉన్న జనాభాలో 23 శాతం మందికి కరోనా వైరస్ యాంటీబాడీలు ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన సీరో...
By సుభాష్ Published on 22 July 2020 9:57 AM IST
గ్రేటర్ హైదరాబాద్లో 703.. జిల్లాల్లో 727 కేసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో పెరిగిపోతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక...
By సుభాష్ Published on 22 July 2020 9:07 AM IST
ఇకపై బెంగళూరులో లాక్ డౌన్ ఉండదు.. ప్రజలు సహకరించాలని కోరిన యడ్యూరప్ప
బెంగళూరు: బెంగళూరు నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా వారం రోజుల పాటూ లాక్ డౌన్ ను విధించారు. జూన్ 22 తో లాక్ డౌన్ ముగియనున్న కారణంతో...
By సుభాష్ Published on 22 July 2020 7:48 AM IST
కూలిన ఆర్మీ హెలికాప్టర్.. 9 మంది మృతి..!
కొలంబియాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది జవాన్లు కనిపించకుండా పోవడంతో ఆర్మీ అధికారులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, అందులో...
By సుభాష్ Published on 22 July 2020 7:33 AM IST
నాలుగో రోజు వివేకా హత్య కేసుపై విచారణ.. కీలక విషయాలు తెలుసుకున్న సీబీఐ
ఏపీలో సంచలన సృష్టించిన మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై గత నాలుగు రోజులుగా సీబీఐ విచారణ జరుపుతోంది. పులివెందులలోని వైఎస్ వివేకా నివాసంలో...
By సుభాష్ Published on 21 July 2020 5:01 PM IST
రాష్ట్రపతిని కలిసిన నరసాపురం ఎంపీ.. ఏం జరిగింది.?
ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారటమే కాదు.. తరచూ హాట్ టాపిక్ గా మారుతున్నారు నరసాపురం ఎంపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ నేత రఘురామ కృష్ణంరాజు. ఇటీవల...
By సుభాష్ Published on 21 July 2020 4:53 PM IST
న్యూస్మీటర్ టాప్ 10 న్యూస్
సుశాంత్.. ‘సూసైడ్ ఆర్ మర్డర్’ ఫస్ట్లుక్ విడుదలబాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని...
By సుభాష్ Published on 21 July 2020 4:17 PM IST