అభిమానులకు మరో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్
రెబల్స్టార్ ప్రభాస్ తన అభిమానులకు మరో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్లో రాధేశ్యామ్ అనే లవ్ స్టోరీతో సినిమా...
By సుభాష్ Published on 18 Aug 2020 9:37 AM IST
సినీ నటి మాధవీ లతాపై కేసు నమోదు
ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత మాధవీ లతాపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్ బుక్లో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కామెంట్లు...
By సుభాష్ Published on 18 Aug 2020 8:31 AM IST
గతానికి భిన్నంగా ఈ సారి పార్లమెంట్ సమావేశాలు..!
సెప్టెంబర్ మొదటి వారంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సారి నిర్వహించే సమావేశాల్లో సీటింగ్...
By సుభాష్ Published on 18 Aug 2020 8:03 AM IST
పిల్లల పాలిట మరోసారి తన మంచి మనసును చాటుకున్న‘సోను సూద్’
కష్టాల్లో ఉన్నవారి పాలిట దేవుడిగా మారాడు నటుడు సోను సూద్. మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ సమయంలో వేలాది మంది...
By సుభాష్ Published on 18 Aug 2020 6:00 AM IST
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వరదలు సహా పలు అంశాలపై సోమవారం సమీక్ష...
By సుభాష్ Published on 17 Aug 2020 9:19 PM IST
ఆవిరి పట్టడం వల్ల కరోనాకు చెక్ పెట్టవచ్చు: వైద్య నిపుణులు
కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే వణికిపోవాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ లేని...
By సుభాష్ Published on 17 Aug 2020 7:23 PM IST
ఏపీ కరోనా హెల్త్ బులిటెన్: కొత్తగా 6,780 పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. తాగాజా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 6,780...
By సుభాష్ Published on 17 Aug 2020 6:13 PM IST
కరోనా ఎఫెక్ట్: రాష్ట్రంలో సెప్టెంబర్ 6 వరకు లాక్డౌన్
దేశంలో కరోనా వైరస్ కాలరాస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు...
By సుభాష్ Published on 17 Aug 2020 5:17 PM IST
అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
అమెరికాలో కాల్పుల మోత మోగింది. సిన్సినాటీలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో 18 మంది వరకు తీవ్రంగా...
By సుభాష్ Published on 17 Aug 2020 4:20 PM IST
జగన్ సర్కార్ కీలక నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినా నాటి నుంచి అన్ని కీలక నిర్ణయాలే తీసుకుంటున్నారు. తనదైన శైలిలో పాలన కొనసాగిస్తూ ముందుకు...
By సుభాష్ Published on 17 Aug 2020 3:59 PM IST
నగరంలో తెరుచుకోనున్న మద్యం షాపులు
దేశంలో కరోనా వైరస్ కారణంగా మద్యం షాపులు మూతపడి తిరిగి తెరుచుకున్నప్పటికీ. చెన్నైలో మాత్రం మూతపడే ఉన్నాయి. ఇందుకు కారణంగా నగరంలో కరోనా కేసుల తీవ్రత...
By సుభాష్ Published on 17 Aug 2020 3:03 PM IST
కరోనా విజృంభణ.. మూడు రాష్ట్రాల్లో కరోనా మరణాల రేటు ఎక్కువ
భారత్లో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 57,981...
By సుభాష్ Published on 17 Aug 2020 11:33 AM IST