యాంటీ అబార్షన్ మూవ్ మెంట్ కి బుల్లి మేయర్ సపోర్ట్
ముఖ్యాంశాలు టెక్సస్ గౌరవ మేయర్ పదవిలో చార్లీ మెక్ మిలన్ చార్లీ మెక్ మిలన్ 7 నెలల బాలుడు వేలంలో టైటిల్ ని...
By రాణి Published on 27 Dec 2019 6:38 PM IST
కొత్త సంవత్సరంలో డేట్ అలా రాస్తే డేంజర్...
న్యూ ఇయర్..మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం 2020 లోకి అడుగు పెట్టబోతున్నాం. రెండు దశాబ్దాలుగా విజన్ 2020, లీక్ ఇండియా 2020 మాటలు వినని తెలుగువాడు,...
By రాణి Published on 27 Dec 2019 6:04 PM IST
అమరావతే ప్రజా రాజధాని : చంద్రబాబు
ముఖ్యాంశాలు రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటే సహించబోం మీడియాకి చంద్రన్న వార్నింగ్ రాజధాని తరలింపులో వైసీపీ ఎత్తుగడలు ఫలించవు ఈ ప్రభుత్వ వైఖరి పిచ్చికి...
By రాణి Published on 27 Dec 2019 5:46 PM IST
మీడియా ప్రతినిధులపై దాడి చేసింది రైతులు కాదు : ఐజీ వినీత్
వెలగపూడిలో జరుగుతున్న కేబినెట్ భేటీ వార్తలు, రాజధాని తరలింపు వద్దంటూ రైతులు చేస్తున్న ఆందోళనలను కవరేజ్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై జరిగిన...
By రాణి Published on 27 Dec 2019 4:27 PM IST
రాజధాని మార్పు ఖాయమే.. కానీ
ఎన్నివేల కోట్లు ఖర్చు చేసినా అమరావతిని అభివృద్ధి చేయలేమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై మంత్రులతో జరిగిన చర్చలో అన్నారు. అమరావతిని అభివృద్ధి...
By రాణి Published on 27 Dec 2019 3:07 PM IST
కేబినెట్ భేటీలో చర్చించిన విషయాలివే..
ముఖ్యాంశాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణకు కేబినెట్ ఆమోదం కొత్త 108,104 వాహనాల కొనుగోలు పంచాయతీ రాజ్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు రాజధాని మార్పుపై...
By రాణి Published on 27 Dec 2019 2:41 PM IST
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మొదలైన ఏపీ కేబినెట్ భేటీ సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగింది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో...
By రాణి Published on 27 Dec 2019 2:37 PM IST
సావిత్రి అమ్మ స్వర్గంనుంచే నాపై ఆసీస్సులు కురిపించారు : కీర్తి సురేష్
ముఖ్యాంశాలు మహానటి సినిమాలో నటించడం నా అదృష్టం జాతీయ అవార్డ్ ని అందుకోవడం మధురానుభూతి అవార్డ్ ని అందుకున్న క్షణంలో పట్టలేని సంతోషం ఈ అవార్డుతో నాపై...
By రాణి Published on 27 Dec 2019 12:58 PM IST
మమ్మల్ని ఇన్వాల్వ్ చెయ్యకండి ప్లీజ్
జమ్ము కశ్మీర్ సమస్యపై తాము స్పందించేది లేదని రష్యా మరోసారి తేల్చి చెప్పింది. ఆ సమస్యని భారత్, పాక్ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని,...
By రాణి Published on 27 Dec 2019 12:32 PM IST
రైతులతో చర్చలకు మంత్రివర్గ ఉప సంఘం ?
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వెలగపూడిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. పటిష్ట బందోబస్త్ మధ్య సీఎం సహా మంత్రులంతా...
By రాణి Published on 27 Dec 2019 12:22 PM IST
ప్రభుత్వ నిర్ణయం మంచిదైతే ఇంత భద్రత ఎందుకు అంటున్న లోకేష్
ముఖ్యాంశాలు అమరావతిలో ప్రభుత్వ తీరుపై లోకేష్ ఫైర్ రాజధానిని రణరంగంగా మార్చిన ఘనత జగన్ కే దక్కింది ...
By రాణి Published on 27 Dec 2019 11:42 AM IST
యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న అమరావతి..!
ముఖ్యాంశాలు మొదలైన ఏపీ కేబినెట్ భేటీ జీఎన్ రావు కమిటీపై చర్చ కన్నా మౌన దీక్ష గొల్లపూడి, తుళ్లూరు, నిడమర్రులో పరిస్థితి ఉద్రిక్తంవెలగపూడిలోని...
By రాణి Published on 27 Dec 2019 11:10 AM IST