బీజేపీ నేతపై సంచలన ఆరోపణలు చేసిన మహిళ
- హీరో రవితేజ తమ్ముడికి బ్లూ ఫిలింస్ సప్లై చేసిన బీజేపీ నేత- సినిమా వాళ్లకు డ్రగ్స్ సప్లైబీజేపీ నేత రఘునందనరావుపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది....
By రాణి Published on 4 Feb 2020 7:00 PM IST
బిగ్ ట్విస్ట్ : మూడు రాజధానులు, మండలి రద్దుపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం..!
ఏపీ మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా కీలక వివరణ ఇచ్చింది. రాజధాని అంశంపై జోక్యం చేసుకోబోమని కేంద్రం ప్రకటించింది....
By రాణి Published on 4 Feb 2020 6:28 PM IST
బిగ్బాస్ సీజన్ 4 : గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న సుధీర్-రష్మీ..!
ఇండియాలోనే ది బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ త్వరలోనే మొదలు కాబోతుంది. ఇప్పటికే సక్సెస్ఫుల్గా మూడు సీజన్లను పూర్తి చేసుకుని...
By రాణి Published on 4 Feb 2020 6:17 PM IST
గర్భిణికి కరోనా..అలా జరుగుతుందని వైద్యులు కూడా ఊహించలేదు
నిండు గర్భిణి ఆమె. బాగా జ్వరంగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లింది. అసలే కరోనా కంగారు పెడుతోంది. జ్వరం, జలుబు, పొడి దగ్గు కరోనా లక్షణాలు. ఈ లక్షణాలన్నీ...
By రాణి Published on 4 Feb 2020 6:00 PM IST
ఏపీ రాజధాని అమరావతే : లోక్ సభ
ఏపీ రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. రాజధాని ఎక్కుడ ఉండాలని నిర్ణయించే హక్కు, అధికారం రాష్ర్ట ప్రభుత్వానికి ఉంటుందని కేంద్రం...
By రాణి Published on 4 Feb 2020 5:38 PM IST
కార్యాలయాల తరలింపుపై హై కోర్టు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతి నుంచి కర్నూల్ కు కార్యాలయాలను తరలించడంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని తరలింపుపై రైతులు వేసిన...
By రాణి Published on 4 Feb 2020 5:08 PM IST
శ్వేత సౌధంలో శ్వేత శునకం
రాజపుత్రులు యుద్ధంలో ఉండి తన పెళ్లికి తానే హాజరు కాలేకపోతే తన కత్తిని పంపించేవారట. వధువు ఆ కత్తినే పెళ్లాడేదట. ఆ తరువాత కత్తిలాంటి కుర్రాడు యుద్ధంలో...
By రాణి Published on 4 Feb 2020 4:05 PM IST
ఏజెన్సీలో కలకలం రేపుతున్న బ్రదర్ అనిల్ మత ప్రచార సదస్సు
మత ప్రచారం. ఇప్పుడు ఇది విశాఖ ఏజెన్సీలో కలకలం రేపుతోంది. దైవ సేవకుల సదస్సుల పేరుతో అక్కడి ప్రజలచే మతం మార్పించే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నట్లు...
By రాణి Published on 4 Feb 2020 3:33 PM IST
బాబోయ్..వీళ్లు చార్మినార్ నే అమ్మేసేవారు..
“బాబోయ్ వీడు అసాధ్యుడురా... మనల్ని నిలబెట్టి బజార్లో అమ్మేస్తాడురా” అని మనం కొందరు మహా నగరంలోని మాయగాళ్ల గురించి చెబుతూంటాం. నిజంగానే వాళ్లు ఒకే...
By రాణి Published on 4 Feb 2020 3:01 PM IST
అవ్వా, తాతల్ని కూడా వదల్లేదు : లోకేష్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ర్టంలో వృద్ధులకు పింఛన్లు నిలిపివేయడంపై...
By రాణి Published on 4 Feb 2020 2:31 PM IST
ఏపీ, తెలంగాణలను కాపీ కొడుతున్న పంజాబ్
పంజాబ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి పాఠాలు నేర్చుకుంటోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో జైళ్లను సంస్కరణ కేంద్రాలుగానే కాదు, ఆర్ధికాదాయ వనరులు గానూ మార్చడం...
By రాణి Published on 4 Feb 2020 1:06 PM IST
మద్యం తాగించి.. కత్తులతో పొడిచి.. గొంతు నులిమి 18 హత్యలు
ముఖ్యాంశాలు భాగ్యనగరంలో పెరుగుతున్న క్రైం రేట్.. జనవరిలో 18 హత్యలు..ఎప్పుడు ? ఎక్కడ ? ఎలా ? చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీస్తున్న యువత ఎన్ని...
By రాణి Published on 4 Feb 2020 12:50 PM IST