రాణి

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    రాణి

    చీకట్లో కౌగిలించుకోగానే వెయ్యి లైట్లు వెలిగితే..??
    చీకట్లో కౌగిలించుకోగానే వెయ్యి లైట్లు వెలిగితే..??

    సాయంకాలమౌతుంది. చల్లగాలి వీస్తుంది. ఒక పిల్లతెమ్మెర అలా పూల పరిమళాలన్ని పల్లకీలో మోసుకొచ్చినట్టు మోసుకొస్తుంది. ప్రియుడి మనసులో చిలిపి కోరికలు...

    By రాణి  Published on 7 Feb 2020 6:05 PM IST


    గత పదేళ్లలో కరోనా వంటి ప్రళయాంతక వ్యాధులెన్నొచ్చాయో తెలుసా?
    గత పదేళ్లలో కరోనా వంటి ప్రళయాంతక వ్యాధులెన్నొచ్చాయో తెలుసా?

    ఇప్పుడు పుడమిని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ముఖానికి మాస్కులు, విమానం దిగగానే పరీక్షలు, ఎక్కడికక్కడ కరోనా పరీక్షా కేంద్రాలు, వ్యాధి లక్షణాలున్న...

    By రాణి  Published on 7 Feb 2020 5:43 PM IST


    అందరి దృష్టిలో నేను సింగిల్ పేరెంట్ నే..కానీ..
    అందరి దృష్టిలో నేను సింగిల్ పేరెంట్ నే..కానీ..

    బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తన ఇన్ స్టా ఖాతాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ ను షేర్ చేశారు. తన కవలలు రూహీ జోహార్, యష్ జోహార్ ల 3వ పుట్టినరోజు...

    By రాణి  Published on 7 Feb 2020 4:49 PM IST


    కూతురికి పెళ్లి చేస్తే కట్నం ఇవ్వాలని..
    కూతురికి పెళ్లి చేస్తే కట్నం ఇవ్వాలని..

    9 నెలలు కడుపులో మోసి జన్మనిచ్చిన తల్లే కూతురిని భారంగా భావించింది. తండ్రి కూడా తల్లికి వత్తాసు పలికాడు. తోడబుట్టిన అన్న కూడా ఆమె పట్ల జాలి చూపలేదు....

    By రాణి  Published on 7 Feb 2020 4:17 PM IST


    ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం..
    ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం..

    కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మోదీన్ అనే వ్యక్తి స్కూల్ ముందు...

    By రాణి  Published on 7 Feb 2020 3:42 PM IST


    వెంటపడి, నప్పించి, ఒప్పించి, మెప్పించి..నిఖిల్ ప్రేమ కథ
    వెంటపడి, నప్పించి, ఒప్పించి, మెప్పించి..నిఖిల్ ప్రేమ కథ

    అలా మొదలైంది...శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో “తొలి సారి నిన్ను చూసింది మొదలు... మదిలోన మెదిలాయి ఎన్నెన్నో కలలు” పాట గుర్తుందా. కార్తికేయ, హ్యాపీడేస్...

    By రాణి  Published on 7 Feb 2020 2:41 PM IST


    ఎంపీ గల్లాతో కలిసి రాష్ర్టపతిని కలిసిన రాజధాని రైతులు
    ఎంపీ గల్లాతో కలిసి రాష్ర్టపతిని కలిసిన రాజధాని రైతులు

    అమరావతి పరిరక్షణ సమితి ఐకాస, రాజధాని రైతులు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఏపీ రాజధాని తరలింపు విషయంలో...

    By రాణి  Published on 7 Feb 2020 1:49 PM IST


    పాక్ లో హిందువులపై జరుగుతున్న దారుణాలపై మైక్ కీలక వ్యాఖ్యలు
    పాక్ లో హిందువులపై జరుగుతున్న దారుణాలపై మైక్ కీలక వ్యాఖ్యలు

    పాకిస్థాన్ లో హిందువులు మైనారిటీలు..! దేశ విభజన సమయం నుండి ఇప్పటి వరకూ ఆ దేశంలో హిందువులను ఎన్నో విధాలుగా హింసిస్తూనే ఉన్నారు. హిందువుల్లో పుట్టిన...

    By రాణి  Published on 7 Feb 2020 1:27 PM IST


    బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు జప్తు..శ్రీభరత్ కు కేవీబీ నోటీసులు
    బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు జప్తు..శ్రీభరత్ కు కేవీబీ నోటీసులు

    టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడైన శ్రీ భరత్ కుటుంబ సభ్యులకు హైదరాబాద్ కరూర్ వైశ్యా బ్యాంక్ నోటీసులు పంపింది. హైదరాబాద్...

    By రాణి  Published on 7 Feb 2020 12:47 PM IST


    తెల్ల రేషన్ కార్డు.. అమరావతిలో భూమి.. ఇప్పుడు ఎఫ్ఐఆర్
    తెల్ల రేషన్ కార్డు.. అమరావతిలో భూమి.. ఇప్పుడు ఎఫ్ఐఆర్

    ముఖ్యాంశాలు ఆరుగురు తెల్లరేషన్ కార్డు దారులపై అభియోగాలు సీఐడీ విచారణలో వెలుగు చూసిన వాస్తవాలుప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయమై పెద్ద ఎత్తున...

    By రాణి  Published on 7 Feb 2020 12:18 PM IST


    నో బ్రీత్ అనలైజర్ టెస్టు..ఎందుకంటే..!
    నో బ్రీత్ అనలైజర్ టెస్టు..ఎందుకంటే..!

    కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. కేరళ రాష్ట్రంలో కూడా ముగ్గురికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించబడింది. ముఖ్యంగా ఇది ఒకరి నుండి మరొకరికి...

    By రాణి  Published on 7 Feb 2020 11:52 AM IST


    డైమండ్ ప్రిన్సెస్ లో 41 మందికి కరోనా పాజిటివ్..
    డైమండ్ ప్రిన్సెస్ లో 41 మందికి కరోనా పాజిటివ్..

    కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఒక్క చైనాలోనే కాకుండా 26 దేశాలకు ఇది వ్యాపించడంతో..కరోనా వ్యాధిగ్రస్తులతో...

    By రాణి  Published on 7 Feb 2020 11:46 AM IST


    Share it