టీడీపీ కాలయాపన చేస్తే..వైసీపీ దౌర్జన్యం చేస్తోంది : పవన్ కల్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గ్రామ స్వరాజ్యం కావాలంటే ఈ స్థానిక ఎన్నికల్లో...
By రాణి Published on 12 March 2020 5:19 PM IST
రూ.250 నాణేన్ని విడుదల చేసిన ఆర్బీఐ..కేవలం వారికోసమే
వెండితో తయారు చేసిన రూ.250 నాణేన్ని ఆర్బీఐ విడుదల చేసింది. రాజ్యసభ 250వ సమావేశాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నాణేన్ని ముద్రించినట్లు ఆర్బీఐ...
By రాణి Published on 12 March 2020 4:11 PM IST
ఇంత ఆల్కహాల్ నేనెప్పుడూ తీసుకోలేదు : కాజల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. కరోనా నేపథ్యంలో కాజల్ అగర్వాల్ ఓ సరదా ట్వీట్ చేసింది....
By రాణి Published on 12 March 2020 3:39 PM IST
విజయ్ ఇంటిపై మరోసారి ఐటీ దాడులు
తమిళ నటుడు, స్టార్ హీరో విజయ్ ఇంటిపై ఐటీ అధికారులు మరోమారు దాడులు చేశారు. ఈ విషయం ఇప్పుడు తమిళ ఇండస్ర్టీలో హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజుల క్రితమే...
By రాణి Published on 12 March 2020 2:48 PM IST
రక్షణ పాఠాలు నేర్పాల్సిన వాడే..లైంగిక వేధింపులకు పాల్పడితే..
ఆడపిల్లలపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు వారి తల్లిదండ్రులు అమ్మాయిల్లో ఆత్మరక్షణను పెంపొందించాలి. కొందరు మాటల ద్వారా ధైర్యాన్నిస్తే..మరికొందరు రకరకాల...
By రాణి Published on 12 March 2020 1:25 PM IST
ఇటలీ లో చిక్కుపోయిన విద్యార్థులకు ఊరట..స్పందించిన భారత ప్రభుత్వం
భారతదేశానికి చెందిన 84 మంది భారతీయ విద్యార్థులు ఇటలీలోని రోమ్ ఫ్యుమిసినో ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు...
By రాణి Published on 12 March 2020 12:22 PM IST
సినీ దంపతులకు కరోనా పాజిటివ్..
సుమారు వందకు పైగా దేశాలను హడలెత్తిస్తోన్న శత్రువు కరోనా వైరస్. ఇది ఇప్పుడు యావత్ ప్రపంచ దేశాలన్నింటికీ ఉమ్మడి శత్రువైంది. తెలంగాణలో తొలి కరోనా...
By రాణి Published on 12 March 2020 11:39 AM IST
గుడి ఎనక సామి..నగ్నపూజలు
ఈ మధ్య కాలంలో దొంగస్వాములు బాగా ఎక్కువైపోతున్నారు. ఆ స్వాములను నమ్మే జనాలు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఏం చేస్తాం..అంతా కలియుగ మహిమ. ఎవరికైనా పెళ్లైన...
By రాణి Published on 12 March 2020 11:16 AM IST
బీహార్ ను తలపిస్తోన్న ఏపీ రాజకీయాలు
ఏపీ రాజకీయాలను చూస్తుంటే..బీహార్ రాజకీయాలు గుర్తొస్తున్నాయన్నారు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ.సార్వత్రిక ఎన్నికలకు ముందే..వైసీపీ...
By రాణి Published on 11 March 2020 7:25 PM IST
ప్రైవేట్ స్కూళ్లపై హైకోర్టు ఆగ్రహం
తెలంగాణలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు వసూళ్లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని,...
By రాణి Published on 11 March 2020 7:04 PM IST
తిరుపతి వెళ్లిన జంట పెళ్లి చేసుకునే లోపు..
ఒక్కోసారి మన చుట్టూ ఉన్నవారు, మనం గుడ్డిగా నమ్మిన వాళ్లే మనల్ని నిండా ముంచేస్తారు. దాదాపు ఇలాంటి అనుభవాలు చాలామంది తమజీవితాల్లో చూసుంటారు. సరిగ్గా ఓ...
By రాణి Published on 11 March 2020 6:38 PM IST
శానిటైజర్స్ దొరకట్లేదా..అయితే ఇలా తయారు చేసుకోండి
కరోనా వైరస్ నేపథ్యంలో ఫేస్ మాస్క్ లు, హ్యాండ్ శానిటైజర్స్ కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోందీ కంటికి కనిపించని...
By రాణి Published on 11 March 2020 4:45 PM IST