రాణి

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    రాణి

    కరోనా వేళ ఖాకీ జులుం..వేల లీటర్ల పాలు, కూరగాయలు చెత్తకుప్పల్లోకి..
    కరోనా వేళ ఖాకీ జులుం..వేల లీటర్ల పాలు, కూరగాయలు చెత్తకుప్పల్లోకి..

    మరో 21 రోజుల పాటు ఇండియా లాక్ డౌన్ లో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కేవలం నిత్యావసరాలు అంటే..పాలు, కూరగాయలు, మెడిసిన్ వంటి వాటి కోసం...

    By రాణి  Published on 25 March 2020 9:28 PM IST


    వర్క్ ఫ్రమ్ హోమ్ లో వైఫై ఇబ్బందులా ? స్పీడ్ పెంచుకోండిలా..
    వర్క్ ఫ్రమ్ హోమ్ లో వైఫై ఇబ్బందులా ? స్పీడ్ పెంచుకోండిలా..

    కరోనా వైరస్ ప్రభావంతో తొలుత సాఫ్ట్ వేర్లందరికీ ఆయా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి. తర్వాత తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించడంతో ఫేస్ బుక్, గూగుల్ వంటి...

    By రాణి  Published on 25 March 2020 9:04 PM IST


    యూత్ కి మత్తెక్కిస్తోన్న ఆహా SIN (వీడియోతో)
    యూత్ కి మత్తెక్కిస్తోన్న ఆహా 'SIN' (వీడియోతో)

    తెలుగు సినిమాలతో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కన్నా ఎక్కువగా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అల్లు అరవింద్...

    By రాణి  Published on 25 March 2020 8:27 PM IST


    మధ్య ప్రదేశ్ లో తొలి కరోనా మరణం
    మధ్య ప్రదేశ్ లో తొలి కరోనా మరణం

    ప్రపంచ దేశాలతో పాటు భారత్ లో కూడా కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రరూపాన్ని దాల్చుతోంది. బుధవారం ఉదయం తమిళనాడులో తొలి కరోనా మరణం నమోదవ్వగా..సాయంత్రానికి...

    By రాణి  Published on 25 March 2020 7:56 PM IST


    మెదడుకు పని చెప్పండి..రివార్డు గెలుచుకోండి..
    మెదడుకు పని చెప్పండి..రివార్డు గెలుచుకోండి..

    కరోనా వైరస్ ను నియంత్రించే దిశగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశమంతా లాక్ డౌన్ లో ఉండాలని మంగళవారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే....

    By రాణి  Published on 25 March 2020 7:18 PM IST


    రైల్వే బోర్డు కీలక నిర్ణయం..ఏప్రిల్ 14 వరకు రిజర్వేషన్లపై నిషేధం
    రైల్వే బోర్డు కీలక నిర్ణయం..ఏప్రిల్ 14 వరకు రిజర్వేషన్లపై నిషేధం

    రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ వరకూ రిజర్వేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం...

    By రాణి  Published on 25 March 2020 6:40 PM IST


    ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ పై టాలీవుడ్ ప్రముఖులు ఏమన్నారంటే..
    ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ పై టాలీవుడ్ ప్రముఖులు ఏమన్నారంటే..

    ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఉగాది సందర్భంగా అభిమానుల కోసం సినిమా మోషన్ పోస్టర్, టైటిల్ తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్ లను విడుదల చేసింది. ఈ పోస్టర్ తెలుగు,...

    By రాణి  Published on 25 March 2020 4:57 PM IST


    ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ లైన్ సేవలు బంద్
    ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ లైన్ సేవలు బంద్

    ఆన్ లైన్ దిగ్గజాలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు ఇప్పటి నుంచి ఆన్ లైన్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్ లైన్ లో...

    By రాణి  Published on 25 March 2020 4:12 PM IST


    ఇన్ స్టా లో కొత్త ఫీచర్..ప్రత్యేకంగా వారికోసమే..
    ఇన్ స్టా లో కొత్త ఫీచర్..ప్రత్యేకంగా వారికోసమే..

    ఇన్ స్టా గ్రామ్ లో ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీనిని ప్రత్యేకంగా ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్ల కోసమే రూపొందించడం విశేషం. ఇండియాతో పాటు...

    By రాణి  Published on 25 March 2020 3:28 PM IST


    పోతావురరేయ్.. పోతావ్ అంటున్న సుమక్క
    పోతావురరేయ్.. పోతావ్ అంటున్న సుమక్క

    సుమ..బుల్లితెరపై పరిచయం అక్కర్లేని పేరు. ఏ ప్రోగ్రాం జరిగినా..అందులో యాంకర్ గా సుమ ఉంటే చాలు. ఆ మజా నే వేరు. అందుకే సుమ కాల్షీట్ల కోసం పండగొస్తే చాలు...

    By రాణి  Published on 25 March 2020 2:20 PM IST


    కరోనాను కట్టడి చేసేందుకు మహేష్ ఆరు సూత్రాలు
    కరోనాను కట్టడి చేసేందుకు మహేష్ ఆరు సూత్రాలు

    టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు తన అభిమానులకు, తెలుగు ప్రజలందరికీ శ్రీశాశ్వరి నామ ఉగాది శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా కరోనా నుంచి...

    By రాణి  Published on 25 March 2020 12:52 PM IST


    జొమాటో ట్వీట్ కు అదిరిపోయే రెస్పాన్స్
    జొమాటో ట్వీట్ కు అదిరిపోయే రెస్పాన్స్

    కరోనా ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ అయింది. బుధవారం నాటికి దేశంలో కరోనా కేసులు 562కు పెరిగాయి. మంగళవారం రాత్రికి 521 గా ఉన్న కేసులు తెల్లవారేసరికి 40కి...

    By రాణి  Published on 25 March 2020 12:13 PM IST


    Share it