రాణి

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    రాణి

    నా టెలివిజన్ ఫ్యామిలీకి..చిన్న సహాయం : ప్రదీప్ మాచిరాజు
    నా టెలివిజన్ ఫ్యామిలీకి..చిన్న సహాయం : ప్రదీప్ మాచిరాజు

    దేశంలో కరోనా కోరలు చాచిన వేళ నుంచి చాలామంది కూలీలు వృత్తిని కోల్పోయి రోజు గడవడం కూడా కష్టంగా ఉంది. అలాగే సినిమా, సీరియల్స్, బుల్లితెర ఎంటర్ టైన్ మెంట్...

    By రాణి  Published on 29 March 2020 1:15 PM IST


    సినీ కార్మికుల కోసం భారీ విరాళం ప్రకటించిన దగ్గుబాటి ఫ్యామిలీ
    సినీ కార్మికుల కోసం భారీ విరాళం ప్రకటించిన దగ్గుబాటి ఫ్యామిలీ

    కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తోన్న కల్లోలం అంతా ఇంతా కాదు. దీని దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కుదేలయింది. ఒక...

    By రాణి  Published on 29 March 2020 12:42 PM IST


    కరోనా పై సమరం : టాటా గ్రూప్ రూ.1500 కోట్ల విరాళం
    కరోనా పై సమరం : టాటా గ్రూప్ రూ.1500 కోట్ల విరాళం

    కరోనా పై పోరాటంలో భాగంగా అన్ని రంగాలకు చెందిన వ్యాపారస్తులు, సినీ నటులు, నిర్మాతలు, ప్రముఖులు, కార్మికులు, ఉద్యోగులంతా తమ వంతు సహాయాన్ని...

    By రాణి  Published on 28 March 2020 9:05 PM IST


    మీ సేవలకు కృతజ్ఞతలు : నర్స్ తో ప్రధాని
    మీ సేవలకు కృతజ్ఞతలు : నర్స్ తో ప్రధాని

    కరోనాను కట్టడి చేయడంలో అతి కీలకమైన పాత్ర పోషిస్తున్నారు వైద్యులు. కుటుంబాలను వదిలేసి పోలీసులు రాత్రనకా పగలనకా రోడ్లపై కాపలా కాస్తున్నారు. ప్రస్తుతం...

    By రాణి  Published on 28 March 2020 8:40 PM IST


    అమానుషం..కరోనా అనుమానితుడిని పట్టించుకోని వైద్యులు
    అమానుషం..కరోనా అనుమానితుడిని పట్టించుకోని వైద్యులు

    ఎవరికైనా ఏ చిన్న దగ్గో, తుమ్మో వస్తేనే కరోనా వచ్చిందేమోనన్న అనుమానంతో ఆస్పత్రికి పరుగెడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో జగ్గయ్యపేట వైద్యులు ఓ కరోనా...

    By రాణి  Published on 28 March 2020 7:44 PM IST


    కరోనా ట్రాకింగ్ యాప్..పోలీసుల వినూత్న ఆలోచన
    కరోనా ట్రాకింగ్ యాప్..పోలీసుల వినూత్న ఆలోచన

    కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీ వరకూ లాక్ డౌన్ విధించారు ప్రధాని నరేంద్రమోదీ. కేంద్రం కన్నా ముందు తెలుగు రాష్ట్రాల సీఎంలు...

    By రాణి  Published on 28 March 2020 6:55 PM IST


    తెలంగాణలో తొలి కరోనా మరణం
    తెలంగాణలో తొలి కరోనా మరణం

    ముఖ్యాంశాలు రెండు కుటుంబాలకు కరోనా నిర్థారణ మొత్తం 65 కరోనా కేసులుతెలంగాణలో కరోనా సోకి నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్లు రాష్ట్ర...

    By రాణి  Published on 28 March 2020 6:52 PM IST


    కరోనా బాధితుల వివరాలు షేర్ చేస్తే జైలుకే..
    కరోనా బాధితుల వివరాలు షేర్ చేస్తే జైలుకే..

    కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ లో ఓ పోస్ట్ షికార్లు కొడుతోంది. అదే పోలీస్ శాఖ జారీ చేసిన విజ్ఞప్తి..విజ్ఞప్తి అనే...

    By రాణి  Published on 28 March 2020 5:43 PM IST


    ఏడేళ్ల క్రితమే కరోనా..వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టలేదు ?
    ఏడేళ్ల క్రితమే కరోనా..వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టలేదు ?

    ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ను 2013లోనే గుర్తించారా ? గుర్తిస్తే..అప్పుడే ఎందుకు మందు కనిపెట్టలేదు ? సార్స్ కుటుంబానికే ఈ వైరస్...

    By రాణి  Published on 28 March 2020 2:57 PM IST


    ఐసోలేషన్ వార్డులుగా రైలు బోగీలు
    ఐసోలేషన్ వార్డులుగా రైలు బోగీలు

    దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజులు గడిచే కొద్దీ..రోజుకు 100 పైనే బయటపడుతున్నాయి. శనివారం నాటికి 873 కేసులు నమోదవ్వగా..20 మంది మృతి చెందారు....

    By రాణి  Published on 28 March 2020 1:25 PM IST


    కేరళలో తొలి కరోనా మరణం
    కేరళలో తొలి కరోనా మరణం

    భారత్ లో కూడా రోజు రోజుకూ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజులోనే దేశ వ్యాప్తంగా సుమారు 160 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 873...

    By రాణి  Published on 28 March 2020 12:53 PM IST


    వారంరోజులైంది..అది లేక నిద్ర కూడా పట్టట్లేదు..
    వారంరోజులైంది..అది లేక నిద్ర కూడా పట్టట్లేదు..

    ''వారం రోజులైంది..దొరకట్లేదు..అదిలేక రాత్రంతా నిద్ర లేదు ఏమీ లేదు. కళ్లంతా మంటలు వస్తున్నాయి. మాలాంటి వారు ఇంకా నాలుగు రోజులు ఇలాగే ఉంటే పోతారు.అదే...

    By రాణి  Published on 28 March 2020 12:33 PM IST


    Share it