మహాతల్లివమ్మా..చాలా పెద్ద మనసు నీది
లాక్ డౌన్ రోజుల్లో ప్రజలు రోడ్లపై తిరగకుండా ఇంటి పట్టునే ఉండేందుకు పోలీసులను కాపలా పెట్టింది ప్రభుత్వం. ఎక్కడైనా, ఎవరైనా అనవసరంగా బయట తిరిగితే...
By రాణి Published on 15 April 2020 5:27 PM IST
నాగార్జునకి ఆ విషయంలో మంచి పట్టుందని చెప్పిన అమల
లాక్ డౌన్ కారణంగా చిన్న, పెద్ద, పేద, ధనిక అన్న తేడాలు లేకుండా ఎక్కడివారక్కడే ఉండిపోయారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు...
By రాణి Published on 15 April 2020 4:36 PM IST
కరోనాని తరిమేస్తాం అంటున్న మెగా ఫ్యామిలీ..
క్రిమిని కాదు..ప్రేమను పంచుతాంకరోనా ఈ పేరు వింటే చాలు..చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ వణికిపోతున్నారు. గుమ్మం దాటి అడుగు బయట పెట్టాలంటేనే...
By రాణి Published on 15 April 2020 2:54 PM IST
ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో ఊహించని షాక్
ఇంగ్లీష్ మీడియం పై ప్రభుత్వ జీవో రద్దుఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో ఊహించని షాక్ తగిలింది. గతంలో విద్యార్థులు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని...
By రాణి Published on 15 April 2020 2:29 PM IST
వైరల్ : పిల్లాడికి బర్త్ డే విషెస్ చెప్పిన పోలీసులు..ఎందుకో మీరే చూడండి
కరోనా వైరస్ కారణంగా ఒక్క భారత్ లోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా పీడిత దేశాల్లో ఎలాంటి ఫంక్షన్లు జరగడం లేదు. పెళ్లిళ్లు, బర్త్ డే...
By రాణి Published on 15 April 2020 12:32 PM IST
బతుకు బలైపోయిన బండి..శ్రీముఖి కొత్త అవతారం
కరోనా వల్ల కూలిపోతున్న కాపురాలను చక్కదిద్దుతున్న శ్రీముఖి నా పేరు మందారం..నా షోకి వచ్చిన వారికి నేనే ఆధారం అంటూ ప్రముఖ యాంకర్, నటి...
By రాణి Published on 15 April 2020 11:54 AM IST
కెన్యా ప్రభుత్వం జనాన్ని కొరడాలతో కొట్టిస్తోందా ? లాక్డౌన్ సమయంలో సోషల్ డిస్టెన్సింగ్ వీడియో ఏం చెబుతోంది ?
ప్రపంచమంతా లాక్డౌన్ పీరియడ్ నడుస్తోంది. జనం ఇళ్లనుంచి బయటకు రాకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. పోలీసులు కూడా అంతే సీరియస్గా...
By రాణి Published on 15 April 2020 11:21 AM IST
సామాజిక దూరం పాటించకపోతే లీగల్ యాక్షన్ : సీపీ సజ్జనార్
రాష్ట్రంలో సామాజిక దూరం పాటించడం వల్ల చాలా మంచి ఫలితాలను చూడగలుగుతున్నామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇకముందు కూడా ప్రజలు ఇలాగే ఉండాల్సిందిగా...
By రాణి Published on 14 April 2020 10:52 PM IST
తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసిన కరోనా
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మంగళవారం రాత్రి 10 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 52 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు...
By రాణి Published on 14 April 2020 10:19 PM IST
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కరోనా వార్తలు..ప్రముఖ ఛానెల్ పై కేసు
హిందూ మనోభావాలు దెబ్బతినేలా..ఇస్మార్ట్ న్యూస్ పేరుతో హిందూ దేవతగా కొలిచే అమ్మవారి ముఖచిత్రాన్ని కరోనా గా చూపిస్తూ ఓ ప్రముఖ ఛానెల్ ఇస్మార్ట్ న్యూస్ లో...
By రాణి Published on 14 April 2020 9:12 PM IST
కర్నూల్ లో తొలి కరోనా పేషెంట్ డిశ్చార్జ్..అత్యవసర సేవలు బంద్
కర్నూల్ జిల్లాలో తొలిసారి కరోనా పాజిటివ్ పేషెంట్ ను వైద్యులు మంగళవారం డిశ్చార్జ్ చేశారు. రాజస్థాన్ కు చెందిన యువకుడికి కరోనా నెగిటివ్ రావడంతో..అతడు...
By రాణి Published on 14 April 2020 8:29 PM IST
చదువుకున్న ఆడపిల్లవి..నువ్విలా చేయడం న్యాయమా ? పోలీస్ ప్రశ్న
అసలే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయ్. ప్రజలను రక్షించేందుకు లాక్ డౌన్ గడువును పెంచారు. వైద్యులు, పోలీసులు కంటి మీద కునుకులేకుండా...
By రాణి Published on 14 April 2020 7:52 PM IST