సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    డ్రైవర్ల నిర్లక్ష్యం: ఇద్దరు చిన్నారులు మృతి
    డ్రైవర్ల నిర్లక్ష్యం: ఇద్దరు చిన్నారులు మృతి

    హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు మూడేళ్ల పాప కాగా, మరొకరు ఆరేళ్ల...

    By సుభాష్  Published on 1 Oct 2020 3:02 AM GMT


    బీజేపీ నేత పురందేశ్వరికి కరోనా పాజిటివ్‌
    బీజేపీ నేత పురందేశ్వరికి కరోనా పాజిటివ్‌

    కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్‌ నేత...

    By సుభాష్  Published on 30 Sep 2020 5:28 AM GMT


    తెలంగాణలో కొత్తగా 2,103 కేసులు
    తెలంగాణలో కొత్తగా 2,103 కేసులు

    తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు రెండువేలకుపైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,103 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,...

    By సుభాష్  Published on 30 Sep 2020 4:07 AM GMT


    చారిత్రక తీర్పుపై ఉత్కంఠ.. కేంద్రం అలర్ట్‌
    చారిత్రక తీర్పుపై ఉత్కంఠ.. కేంద్రం అలర్ట్‌

    దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై నేడు (సెప్టెంబర్‌ 30) 10.30 గంటలకు లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు...

    By సుభాష్  Published on 30 Sep 2020 3:50 AM GMT


    యూపీఎస్సీ అభ్యర్థులకు ఏపీలో ప్రత్యేక రైళ్లు
    యూపీఎస్సీ అభ్యర్థులకు ఏపీలో ప్రత్యేక రైళ్లు

    యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ఏపీలో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. విజయవాడ డివిజన్‌ పరిధిలో రెండు...

    By సుభాష్  Published on 30 Sep 2020 3:11 AM GMT


    చందమామ బొమ్మల తాతయ్య కన్నుమూత
    'చందమామ' బొమ్మల తాతయ్య కన్నుమూత

    చందమామ బొమ్మల శంకర్‌ తాతయ్య (97) కన్నుమూశారు. భారతీయ బొమ్మల కథలకు ప్రాణం పోసిన మహనీయుడు తన రంగుల చిత్రాలకు ముగింపు పలికారు. భారతీయులను తన బొమ్మలతో...

    By సుభాష్  Published on 30 Sep 2020 2:38 AM GMT


    బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నేడు తుది తీర్పు
    బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నేడు తుది తీర్పు

    దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థను మార్చేసిన 28 ఏళ్లనాటి బాబ్రీ మసీదు కేసులో లక్నో సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువడనుంది. 1992 నాటి బాబ్రీ మసీదు...

    By సుభాష్  Published on 30 Sep 2020 2:21 AM GMT


    యూపీలో దారుణం.. నాలుక కోసేసి యువతిపై అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి
    యూపీలో దారుణం.. నాలుక కోసేసి యువతిపై అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి

    ఉత్తరప్రదేశ్‌లో నలుగురి కామాంధుల చేతిలో అత్యాచారానికి గురైన ఓ దళిత యువతి ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. చావు బతుకుల మధ్య...

    By సుభాష్  Published on 29 Sep 2020 11:35 AM GMT


    న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌
    న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

    1.బ్రేకింగ్‌: నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్ని ఏపీ ప్రభుత్వంఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడిన...

    By సుభాష్  Published on 29 Sep 2020 11:09 AM GMT


    బ్రేకింగ్‌: నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్ని ఏపీ ప్రభుత్వం
    బ్రేకింగ్‌: నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్ని ఏపీ ప్రభుత్వం

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. అన్‌లాక్‌లో భాగంగా కొన్నికొన్ని రంగాలకు...

    By సుభాష్  Published on 29 Sep 2020 10:44 AM GMT


    మాస్క్‌ ధరించి సినిమా చూస్తా: దర్శకుడు నాగ్‌ అశ్విన్‌
    మాస్క్‌ ధరించి సినిమా చూస్తా: దర్శకుడు నాగ్‌ అశ్విన్‌

    దాదాపు ఆరు నెలలు అవుతుంది సినిమా థియేటర్ల మూత పడి. అన్‌లాక్‌లో భాగంగా ఒక్కొక్కటిగా అన్ని రంగాలకు సడలింపులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. సినిమా థియేటర్లు...

    By సుభాష్  Published on 29 Sep 2020 10:21 AM GMT


    15 మంది కార్పొరేటర్లకు కేటీఆర్‌ వార్నింగ్‌
    15 మంది కార్పొరేటర్లకు కేటీఆర్‌ వార్నింగ్‌

    గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేట్‌ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నవంబర్‌ రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు....

    By సుభాష్  Published on 29 Sep 2020 9:54 AM GMT


    Share it